bejawada
పొలంలో కరెంట్ షాక్.. తండ్రీ కొడుకుల మృతి
కృష్ణా జిల్లా: పొలం పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకులకు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మైలవరం మండలం టి.గన్నవరంలో చోట
Read Moreఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ విద్యా వైద్య వి
Read Moreపవన్ కల్యాణ్ కాన్వాయ్లో రెండు కార్లు ఢీ
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ ఆఫీసు వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్&zwn
Read Moreదుర్గ గుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్న యువకులు
ఎప్పుడు పడితే అప్పుడు రేసింగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆకతాయిల విన్యాసాలు విజయవాడ: దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై ఆకతాయిల వీరంగం రోజు రోజు
Read Moreఅక్టోబర్ 2న పవన్ కళ్యాణ్ శ్రమదానం
రోడ్ల మరమ్మత్తు కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన తరపున నిరసన పోరాటం అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Read Moreఏపీలో కొత్త జడ్పీ చైర్మన్లు.. వైస్ ఛైర్మన్లు వీరే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ లను అధికార వైసీపీ కైవసం చేసుకుంది. ఇంత వరకు ఒక్కరు
Read Moreఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు: మంత్రి బాలినేని
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని, వంద శాతం మార్పులు చేసే అవకాశం ఉండొచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివ
Read Moreఐఏఎస్ అధికారులకు శిక్ష నుంచి ఊరట
అమరావతి: ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానాల నుంచి హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట కలిగించింది. సాధారణ మహిళ.. భూమి కోల్పోయినందుకు పరిహారం
Read Moreఆయేషా హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టివేత
విజయవాడ: మిస్టరీగా మారిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐకి చుక్కెదురైంది. దోషులను తేల్చడం కోసం నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ దా
Read Moreఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు అందజేత
అమరావతి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను మంగళవారం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్&zwnj
Read Moreకొప్పర్రు రాళ్లదాడి ఘటన..15మంది అదుపులో ఉన్నారు
గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని గుంటూరు: పెదనందిపాడు మండలం కొప్పర్రులో ఇరువర్గాల ఘర్షణకు బాధ్యులైన 15మంది పోలీసుల అదుపులో ఉన్నారని గుంటూరు ర
Read MoreAP: ఎంపీపీ,జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
అమరావతి: రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), జిల్లా పరిషత్ చైర్మన్(జడ్పీ చైర్మన్)లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫిక
Read Moreఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ఎండీ సాంబశివరావు అరెస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థలో అవకతవకలు జరిగాయనే అభియోగంతో ఆ సంస్థ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధ
Read More