bejawada

పొలంలో కరెంట్ షాక్.. తండ్రీ కొడుకుల మృతి

కృష్ణా జిల్లా: పొలం పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకులకు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మైలవరం మండలం టి.గన్నవరంలో చోట

Read More

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ విద్యా వైద్య వి

Read More

పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లో రెండు కార్లు ఢీ

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ ఆఫీసు వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్&zwn

Read More

దుర్గ గుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్న యువకులు

ఎప్పుడు పడితే అప్పుడు రేసింగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆకతాయిల విన్యాసాలు విజయవాడ: దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై ఆకతాయిల వీరంగం రోజు రోజు

Read More

అక్టోబర్ 2న పవన్ కళ్యాణ్ శ్రమదానం

రోడ్ల మరమ్మత్తు కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన తరపున నిరసన పోరాటం అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Read More

ఏపీలో కొత్త జడ్పీ చైర్మన్లు.. వైస్ ఛైర్మన్లు వీరే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ లను అధికార వైసీపీ కైవసం చేసుకుంది. ఇంత వరకు ఒక్కరు

Read More

ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు: మంత్రి బాలినేని

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని, వంద శాతం మార్పులు చేసే అవకాశం ఉండొచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివ

Read More

ఐఏఎస్ అధికారులకు శిక్ష నుంచి ఊరట

అమరావతి: ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానాల నుంచి హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట కలిగించింది. సాధారణ మహిళ.. భూమి కోల్పోయినందుకు పరిహారం

Read More

ఆయేషా హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టివేత

విజయవాడ: మిస్టరీగా మారిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐకి చుక్కెదురైంది. దోషులను తేల్చడం కోసం నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ దా

Read More

ఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు అందజేత

అమరావతి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను మంగళవారం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్&zwnj

Read More

కొప్పర్రు రాళ్లదాడి ఘటన..15మంది అదుపులో ఉన్నారు

గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని గుంటూరు: పెదనందిపాడు మండలం కొప్పర్రులో ఇరువర్గాల ఘర్షణకు బాధ్యులైన 15మంది పోలీసుల అదుపులో ఉన్నారని గుంటూరు ర

Read More

AP: ఎంపీపీ,జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

అమరావతి: రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), జిల్లా పరిషత్ చైర్మన్(జడ్పీ చైర్మన్)లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫిక

Read More

ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ఎండీ సాంబశివరావు అరెస్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థలో అవకతవకలు జరిగాయనే అభియోగంతో ఆ సంస్థ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధ

Read More