bjp leader
‘కేసీఆర్ సార్.. మా కాలనీ గోస చూడు’
మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ నగర్కు వచ్చి తమ గోస చూడాలని కాలనీకి చెందిన ముంపు బాధితులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఏటా వానాకాలంల
Read Moreభూ నిర్వాసితుల ఉద్యమాన్ని నీరుగారిస్తే ఊరుకోం
ఆదిలాబాద్, వెలుగు: రేణుకా సిమెంట్స్ నిర్వాసితుల ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తే ఊరుకోమని బీజేపీ నేత జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. &
Read Moreకాంట్రాక్ట్కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలె
మణుగూరు, వెలుగు: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బీటీపీఎస్ గేట్ ఎదుట ని
Read Moreముస్లిం యువకుడితో బీజేపీ నేత కుమార్తె పెళ్లి.. వైరల్ అవుతోన్న వెడ్డింగ్ కార్డు
ఓ బీజేపీ నేత కుమార్తె పెళ్లి కార్డు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఉత్తరాఖండ్లోని పౌరీ ప్రాంతానికి చెందిన యశ్పాల్ బెనమ్ కూతు
Read Moreసొంత డబ్బులతో రోడ్డు వేయిస్తున్న బీజేపీ నేత
మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఈద్గాన్పల్లి, కుర్వపల్లి గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరిపోయాయి. ఈ గ్రామాల మధ్య బీటీ రోడ్డు వేయా
Read Moreకర్ణాటక ఎన్నికలు.. ఈవీఎంతో పట్టుబడ్డ బీజేపీ నేత?
కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా, ఆ రాష్ట్రానికి చెందిన ఓ వీడియో ఒకటి ఆన్లైన్లో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కారు చుట
Read MoreTenth Paper Leak: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్న హైకోర్టు
పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఇటీవ
Read Moreనేనేం నిద్రపోవడం లేదు.. : నాగాలాండ్ మంత్రి ఫన్నీ ట్వీట్
సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా అవేర్నెస్ తీసుకురావడంలో దిట్ట అయిన నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా.. తాజాగా మరో ఇంటస్ట్రింగ్ పోస్టు చేశారు. ఈ ఫొటోలో మంత్
Read Moreకేసీఆర్ గొప్పలు, రైతుకు తిప్పలు : నరహరి వేణుగోపాల్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రభుత్వ పాత్ర లేకుండా ప్రజలు జీవించడమే నిజమైన అభివృద్ధి అంటారు. దీని సారాంశమే స్వయం సమృద్ధ భారత్(ఆత్మనిర్భర్ భారత్). ప్రజలు చే
Read Moreజాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ
న్యూఢిల్లీ : జాతీయ మహిళ కమిషన్ మెంబర్గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్&zw
Read Moreపండుగలు, ఉత్సవాలు మనదేశ గొప్పదనం : గవర్నర్ తమిళిసై
పటాన్చెరు, వెలుగు : పండుగలు, ఉత్సవాలు మన దేశ గొప్పదనమని గవర్నర్ తమిళిసై అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర నాయక
Read Moreసామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్లో అందరూ పాల్గొనాలె : మురళీధర్ రావు
సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని బీజేపీ నాయకులు మురళీధర్ రావు పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ లో ఈ నెల 10, 11, 12తేదీ
Read Moreగన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద విజయశాంతి నివాళి
రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నాంపల్లి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకురాలు విజయశాంతి నివాళులర్పించారు. ప్రముఖ సినీ నటి,
Read More