V6 News

Bjp

రాజకీయ పార్టీలకు రూ. 11, 234 కోట్ల విరాళాలు

దేశంలో రాజకీయ పార్టీలకు 2004 నుంచి 2018 వరకు అక్షరాల రూ. 11, 234 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే ఆర్గనైజ

Read More

‘నిర్భయ’ దోషులను వదలేది లేదన్న కిషన్ రెడ్డి

తెలంగాణలో బతుకమ్మ, దసరా, బోనాల పండుగలకు దేవతల్ని పూజిస్తామని, మహిళలను గౌరవించే గొప్ప కల్చర్ మనదని కేంద్ర హోంశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మిలిటర

Read More

జిల్లా పార్టీ అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలోని 19 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించింది బీజేపీ. ఆ వివరాలు: 1 అదిలాబాద్.. పాయల్ శంకర్ 2.. మంచిర్యాల్ …వీరవెల్లి రఘునాథ్ రావు

Read More

హిందుత్వం, రాముడు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు

అయోధ్య రామ మందిర నిర్మాణానికి తన ట్రస్టు తరఫున రూ. కోటి విరాళంగా ప్రకటించారు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చే

Read More

ఇమామ్‌లకు ఇచ్చినట్లే.. అయ్యగార్లకు కూడా ఇవ్వాలి

అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో దాదాపు 9 వేల స్కూళ్లు మూసివేశ

Read More

నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదపై రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 లోకసభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లఘించినందుకు ఆమెకు

Read More

దేశంలో చిచ్చురేపేందుకు అసదుద్దీన్ ప్రయత్నం

అసదుద్దీన్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఫైర్ హైదరాబాద్, వెలుగు: ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ నయా జిన్నా అని, దేశం ముక్కలు కవాలన్నదే

Read More

హోటల్లో ఎమ్మెల్యేలు.. మధ్యప్రదేశ్​ కాంగ్రెస్‌లో అలజడి

మధ్యప్రదేశ్​లో రాజకీయ దుమారం.. హోటల్లో ఎమ్మెల్యేలు 10 మందిని బీజేపీ తీసుకెళ్లిందన్న కాంగ్రెస్ కమల్‌నాథ్‌ సర్కార్‌కు షాక్‌ ఆరుగురిని వెనక్కి తీసుకొచ్చి

Read More

కేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వం

సీఎం కేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వమని విమర్శించారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి. జగన్ ను కూడా కేసీఆర్  అవసరానికి మాత్రమే వాడుకుంట

Read More

మార్చి 17న CAA పై భారీ సభ నిర్వహిస్తాం

మజ్లిస్ కు టీఆర్ఎస్ భయపడుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో OBC మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన..  లౌకికవాదంపై మా

Read More

గత ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకోలేదు

దేశంలో ఉన్న దివ్యాంగులందరికీ ఒకే రకమైన సంజ్ఞల విధానం తీసుకొస్తున్నట్లు  చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈప్రత్యేక  సంజ్ఞలతో దేశంలోని ఏ దివ్యాంగుడైనా….

Read More

కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రధానిలా మాట్లాడుతుంది

కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రధానిలా మాట్లాడుతుందని అన్నారు  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. సీఏఏపై ముస్లింలలో అనవసర భయాలు కాంగ్రెస్ పా

Read More

పల్లెల అభివృద్ధే బీజేపీ లక్ష్యం

పల్లెల అభివృద్ధే బీజేపీ లక్ష్యమన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్ కింద 15 లక్షల నిధులతో సీసీ ర

Read More