Bjp
రాష్ట్రంలో రైతుల పొట్ట కొడుతున్నారు
జగిత్యాల, వెలుగు: వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర సర్కారు రైతులను మోసం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కేంద్రమే ఎఫ్ సీ
Read Moreమమత భయపడుతున్నారు: బీజేపీ ఆరోపణ
అందుకే ప్రెస్మీట్లకు రావడం లేదు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య వార్ రోజు రోజుకి ముదుర
Read Moreవడ్లు కొనకుంటే రైతుల బతుకేంటా..?వాళ్లు లేకుంటే మీ బతుకేంటో..?
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ చేతగాని తనం వల్లే రైతుల బతుకులు ఆగమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత
Read Moreపథకాల పేరుతో పైసలు ఇస్తూ.. లిక్కర్ పేరుతో లాక్కుంటున్నారు
ప్రధాన మంత్రి మోడీ కఠిన నిర్ణయాల వల్లే కరోనా వైరస్ కంట్రోల్లో ఉందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. 130 కోట్ల పాపులేషన్ లో 40 వెల కేసు
Read Moreవలస కార్మికుల రైల్వే టికెట్ చార్జీలపై కేంద్రం క్లారిటీ
కేంద్రం 85 శాతం, రాష్ట్రాలు 15 శాతం చెల్లిస్తాయని వెల్లడి న్యూఢిల్లీ: వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు 85 శాతం టికెట్ ఛార్
Read Moreమీడియా ప్రతినిధులకు సెల్యూట్: జేపీ నడ్డా
వరల్డ్ ప్రెస్ డే గ్రీటింగ్స్ చెప్పిన బీజేపీ చీఫ్ న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా
Read Moreరాహుల్ గాంధీ రోజుకో అబద్ధం చెబుతున్నారు
ఆరోగ్య సేతు యాప్ పై విమర్శలకు బీజేపీ కౌంటర్ న్యూఢిల్లీ : ఆరోగ్య సేతు యాప్ జనాల ప్రైవసీ కి భంగం కలిగిస్తుందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలకు బ
Read Moreరాష్ట్రాల సూచన మేరకే లాక్ డౌన్ పొడిగింపు
ఢిల్లీ: రాష్ట్రాల, అధికారుల సూచన మేరకు లాక్ డౌన్ మరో సారి పెంచామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ పె
Read Moreకొందరు సంచలనాల కోసం ఆరోపణలు చేస్తున్నారు
హైదరాబాద్: చేపలు, కోళ్లు, మటన్, కోడి గుడ్లు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మటన్ 700 రూపాయలకే కేజీ అమ్మాల
Read Moreటీఆర్ఎస్ నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారు
నిజామాబాద్: లాక్ డౌన్ తో పేద ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో కేంద్రం 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు పంపిణీ చెస్తోందని తెలిపారు ఎంపీ అరవింద్. క
Read Moreరాహుల్.. చిదంబరంతో ట్యూషన్ చెప్పించుకోవాలె
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎద్దేవా న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆ పార్టీ సీనియర్ నేత పి చిదంబరంతో ట్యూషన్ చెప్పించుకోవాలని కేంద్ర మం
Read Moreకరోనా ఎఫెక్ట్: వాళ్ల దగ్గర కూరగాయలు కొనొద్దు
లక్నో: ముస్లిం అమ్మకందారుల నుంచి కూరగాయలు కొనొద్దు అంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్ చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన ప్రజలు కూరగాయలను లా
Read More













