Bjp
సంఘ్ ఎజెండా ను అమలు చేస్తారా?
లక్నో : కరోనా నివారణకు దేశమంతా ఒక్కటై పోరాటం చేస్తుంటే బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తీవ్రం
Read Moreరైతుల కోసం ఉపవాస దీక్ష
ప్రభుత్వం దళారీగా వ్యవహరిస్తోంది అకాల వర్షాలతో రైతన్నకు ఇబ్బంది రైతులను ఇబ్బంది పెట్టొద్దు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్
Read Moreసోనియా గాంధీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేంద్ర మంత్రి
కరోనా వైరస్ ( కోవిడ్ -19 ) తో దేశం పోరాడుతున్న సమయాన కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జ
Read Moreఏడాది వరకు పబ్లిక్ మీటింగ్ లు ఉండకపోవచ్చు
దేశంలో రాష్ట్రాలు, కేంద్రం కరోనాపై ఐక్యంగా పోరాడుతున్నాయని తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్ర ప్రభ
Read Moreతాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు
తెలంగాణలో ఒక్కక్క జిల్లాలో ఒక్కక్క రకంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రైతులను తాలు పేరుతో, ప్ర
Read Moreరక్తం ఇచ్చేందుకు ముందుకు రండి
కంది, వెలుగు: బ్లడ్ డొనేట్ చేసేందుకు యువత ముందుకు రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం యువ మోర్చా అధ్యక్షుడు పవన్ క
Read Moreలాక్డౌన్పై కేసీఆర్ రాజకీయం..మోడీపై తప్పుడు ప్రచారం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడీపై రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం
Read Moreకరోనా కట్టడికి కేంద్రం కఠిన చర్యలు
కరోనా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అన్ని రాష్ట్రాలకు కఠినంగా వ్యవహరి
Read Moreరైతుల ఖాతాల్లో తక్షణమే డబ్బులు వేయాలి
కందులు కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు పడటంలేదని, తక్షణమే ఖాతాల్లో డబ్బులు పడేలా ఏర్పాట్లు చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ
Read Moreఅంబేద్కర్ కు బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించింది
ప్రధాని మోడీ ముందు చూపు వల్ల దేశ ప్రజలందరం రక్షింపబడ్డామని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర
Read Moreనిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన కావ్యకిషన్ రెడ్డి
హైదరాబాద్ : లాక్ డౌన్ క్రమంలో పలువురు సేవాదృక్పదంతో పేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు ఫ్రీగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో
Read Moreకరోనా కట్టడిపై కిషన్ రెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
లాక్డౌన్ పై ప్రధాని చెప్పినట్టు చేద్దాం మర్కజ్ కేసులు లేకుంటే ఈ పాటికి పరిస్థితి చాలా మెరుగుపడేది ఏడాదికి సరిపడా ఆహారధాన్యాలు ఉన్నయ్..మందుల కొరతలే
Read Moreహెల్త్ వర్కర్లకు డబుల్ సాలరీ
కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ.. పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దాంతో హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు న
Read More













