Bjp

రాజధాని రైతులకు షాక్ - ఆగిపోయిన అమరావతి ఉద్యమం

జగన్ సర్కార్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు పిలుపిచ్చిన ఉద్యమానికి బ్రేక్ పడింది. 1560 రోజులుగా సుదీర్ఘంగా సాగుతున్న ఈ

Read More

బీజేపీలో జగన్ కోవర్టులున్నారా... రఘురామ మాటల్లో నిజమెంత..!

బీజేపీలో జగన్ కోవర్టులున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ నుండి ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు

Read More

కవితకు 14 రోజుల రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ  కోర్టు. ఏప్రిల్ 9వ తే

Read More

పార్టీలకు షాకిచ్చిన మెటా - ఇన్స్టాగ్రామ్ లో ప్రచారానికి చెక్..

ప్రస్తుతం సోషల్ మీడియా మన జీవిగాతాన్ని శాసిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్ లో ఉందంటే ఎన్నికల పార్టీల గెలుపు, ఓటములను కూడా శాసించే స్థాయిలో ఉంది.

Read More

మేమంతా సిద్ధం ఎఫెక్ట్: ప్రొద్దుటూరులో లాడ్జిలకు భారీ డిమాండ్..

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 27న ఇడుపులపాయ నుం

Read More

ఎవర్ని వదలలేదు : ఫోన్ ట్యాపింగ్ లో రియల్ ఎస్టెట్ జ్యువెలరీ వ్యాపారులు

ఫోన్​ ట్యాపింగ్​ను గత బీఆర్​ఎస్​ సర్కార్​ తిరుగులేని ఆయుధంగా వాడుకున్నట్లు తేలింది. ప్రతిపక్షాలతోపాటు స్వపక్షంపైనా ఈ అస్త్రాన్నే ప్రయోగించినట్లు బయటపడ

Read More

వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన కీలక నేత

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థుల

Read More

ఈడీ కస్టడీ నుంచే.. మొహల్లా క్లీనిక్లపై కేజ్రీవాల్ ఆదేశం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే మంత్రులకు,అధికారులకు  పరిపాలన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవల తాగునీటి కోసం మంత్రి అతిశీకి కేజ్రీవాల్

Read More

నాయకులకు చుక్కలు చూపిస్తున్న ఈసీ..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో పొలిటిక

Read More

ముస్లింలు ఇచ్చిన భారత్ మాతాకి జై నినాదాన్ని వదిలేస్తారా.? : కేరళ సీఎం పినరయ్ విజయన్

కేరళ సీఎం పినరయ్ విజయన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భారత్ మాతాకీ జై, జై హింద్ నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదట ఇచ్చారని..అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ

Read More

అసెంబ్లీ బరిలో రఘురామ - టీడీపీ అభ్యర్థిగా పోటీ..!

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న అంశం మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.మొదట బీజేపీ ఎంపీగా రఘురామ పోటీ

Read More

అరుణాచల్ ప్రదేశ్ మాదే..చైనా మళ్లీ మొండి వాదన

బీజింగ్ :  అరుణాచల్ ప్రదేశ్ పై తన మొండి వాదనను చైనా కొనసాగిస్తూనే ఉంది. వాటిని అసంబద్ధం, హాస్యాస్పదమని భారత్ కొట్టి పారేసినప్పటికీ డ్రాగన్ మాత్రం

Read More

బీజేపీ, బీఆర్ఎస్​లది.. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ

జహీరాబాద్, వెలుగు : ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర

Read More