Bjp
పాముని నమ్మెచ్చు కానీ బీజేపీని నమ్మలేం : మమతా బెనర్జీ
పాముని నమ్మవచ్చు కానీ బీజేపీని నమ్మలేమన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. లోక్ సభ ఎన్నికల వేళ ఏప్రిల్ 04న జరిగిన కూచ్ బెహార్లో జరిగి
Read Moreచంద్రబాబుకు షాక్: వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించి
Read Moreనన్ను కొనేంత దమ్ము బీజేపీకి లేదు.. ప్రకాష్ రాజ్
ప్రధాని మోడీపై, ఎన్డీఏ ప్రభుత్వ విధివిధానాల మీద ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తరచూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. అటు సోషల్ మీడియాలోన
Read Moreరాజకీయ లబ్ధి కోసమే ఫోన్ల ట్యాపింగ్ చేసిన్రు : కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇది అషామాషీ కేసు కాదని.. కక్ష సాధింపు చర్యేనని అభిప్రాయపడ్డారు. &
Read Moreఏపీలో ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు...
ఏపీలో ముగ్గురు కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విపక్షాల ఫి
Read Moreకార్యకర్తలను దూరం పెట్టేందుకే బ్లేడ్ బ్యాచ్ డ్రామా..పవన్ పై ముద్రగడ ఫైర్
కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తున్నారంటూ ఇటీవల చ
Read Moreటిప్పర్, లారీ డ్రైవర్లకు కూడా రూ.10 వేలు : సీఎం జగన్ ఫస్ట్ హామీ
ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్ని జోరుగా ప్రచారం చేస్తుండటంతో రాష్ట్రం రణరంగంగా మారింది. మేమంతా సిద్ధం పేరుతో రోడ్ షోలు, బహిర
Read Moreసుప్రీంకోర్టులో ఎంపీ నవనీత్ రాణాకు ఊరట
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ను ధర్మాసనం సమర్థించింది. సర్టిఫికెట్ను ర
Read Moreశ్రీకాళహస్తిలో ఉద్రికత్త: టీడీపీ అభ్యర్థిపై కత్తితో దాడికి యత్నం
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై వైసీపీ కార్యకర్త దాడికి యత్నించిన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారం నిర్వహిస
Read Moreఅబ్బాయి ప్లేస్ లో బాబాయ్... కడప ఎంపీ సీటుపై స్కెచ్ మార్చిన బాబు
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సంపిస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా ఈసారి కడప జిల్లా రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. 2019 ఎ
Read Moreబీజేపీ గెలిస్తే దేశానికి ప్రమాదమే : ఉత్తమ్
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్అన్నారు. ఇప్పటికే సిట్టింగ్ సీఎంలు, ప్రతిపక్ష
Read Moreబండి సంజయ్ని అరెస్టు చేయొద్దు..ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : ఉప్పల్, మేడి పల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో బీజేపీ నాయకుడు బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. హోలీ పండుగ
Read Moreబీజేపీ పాలనలో దేశంలో పేదరికం తగ్గింది: మంత్రి కిషన్ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: బీజేపీ పాలనలో దేశంలో పేదరికం తగ్గిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిప
Read More












