Bjp
రాజాసింగ్ నహీ హై!
గోషామహల్ లో విజయ సంకల్పయాత్ర హాజరైన స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సభలో కనిపించని సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్
Read Moreజగన్ ను టార్గెట్ చేసిన బ్రదర్ అనిల్..!
ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకర్త వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడులోని ఓ చర్చ్ లో జర
Read Moreకేటీఆర్.. నువ్వో డర్టీ పొలిటీషియన్: బండ్ల గణేశ్
నిన్ను సీఎంగా ప్రకటిస్తే బీఆర్ఎస్కు 3 మూడు సీట్లు వచ్చేవి కాదు మేడిగడ్డను మీరు ఎలా నాశనం చేశారో చూసి వస్తవా? కాంగ్రెస్నేత, సినీ నిర
Read Moreరూ. 500కు గ్యాస్ .. ఫ్రీ కరెంట్ వచ్చేసినయ్
కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సెక్రటేరియట్ లో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను స
Read Moreకేజ్రీవాల్కు 8వ సారి ఈడీ నోటీసులు
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేజ్రీవాల్ కు
Read Moreకేటీఆర్కు నిరసన సెగ.. కారును అడ్డుకున్న యూత్ కాంగ్రెస్
మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్ అంబర్ పేటలో ఆయన కారును యూత్ కాంగ్రెస్ నాయకులు మోతె రోహిత్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. గత పదేళ్లలో &
Read Moreఎంపీ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: బండి సంజయ్
ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. మళ్లీ ఎన్నడూ హిందూత్వం గురించి మాట్లాడబోనని చెప్పారు. కాంగ
Read Moreమూడోసారీ ప్రధాని మోదీయే.. ఆపే దమ్ము ఎవరికీ లేదు: డీకే అరుణ
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుంటే కాంగ్రెస్ మళ్లీ కుట్ర రాజకీయలు చేస్తుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అం
Read Moreఓటమి భయంతో.. రాజకీయ డ్రామాలకు తెరలేపారు: మంత్రి పొన్నం
బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫిబ్రవరి26వ తేదీ సోమవారం కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ర
Read Moreకరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా : బండి సంజయ్
మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి్ బండి సంజయ్ సవాల్ విసిరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్
Read MoreFact Check : ఏప్రిల్ 19న పోలింగ్.. మే 22న కౌంటింగ్ వార్తల్లో నిజమెంత..?
సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతుంది. అదేంటో తెలుసా.. 2024 ఏప్రిల్ 19వ తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతుందని.. మే 22వ తేదీన కౌంటింగ్ ఉంటు
Read Moreకాంగ్రెస్ నాయకుల ఆందోళన.. హుస్నాబాద్ లో ఉద్రిక్తత
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు కాంగ్ర
Read Moreబండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ నినాదాలు
చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి్ బండి సంజయ్ బస చేసిన ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. &n
Read More












