Bjp

హిమాచల్​ప్రదేశ్​లో రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు

న్యూఢిల్లీ: హిమాచల్​ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మంగళవారం క్రాస్ ఓటింగ్​కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠాని

Read More

లోక్ సభ బీజేపీ అభ్యర్థులు వీరేనా..!

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో 8మంది బీజేపీ అభ్యర్థులు ఖరారైట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం కొనసాగుతుంది. తొలి వ

Read More

వాట్​టు డు.. వాట్ నాట్ టు డు

మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్  బీజేపీ జాతీయ నాయకులందరికీ ట్యాగ్  చిన్నపిల్లాడు తిరుగుతున్న వీడియో పోస్ట్  గత

Read More

తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఆయన అన్నార

Read More

నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా.. మోదీ పనిచేస్తున్నారు: ఖష్బూ

సికింద్రాబాద్: ప్రపంచంలో మూడవ ఆర్ధిక శక్తిగా భారత్ ను నిలపడమే ధ్యేయంగా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని మోడీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావా

Read More

ఆ స్టేషనరీ షాపులో ఏం జరిగింది.. ఈ అమ్మాయికి ఎందుకిలా జరిగింది..!

ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న వర్షా పవార్ తన స్కూల్ దగ్గర్లోని స్టేషనరీ షాపులో శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కొన్న

Read More

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం : అమిత్ షా

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌‌‌ షా అన్నారు. ప్రత్యేకంగా రైతుల

Read More

అమేథీని అభివృద్ధికి దూరం చేశారు.. స్మృతి ఇరానీ ఫైర్

అమేథీ: నెహ్రూ, -గాంధీ కుటుంబీకులు అమేథీ నియోజకవర్గాన్ని 50 ఏండ్లు అభివృద్ధికి దూరంగా ఉంచారని కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ స్మృతి ఇరానీ మండిపడ్డారు. దీం

Read More

మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది : అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ ఎకనామిక్ కాన్ క

Read More

తమిళనాడు సర్కార్ ఘోర తప్పిదం .. ఇస్రో యాడ్​లో చైనా జెండా

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఇస్రో యాడ్​లో మన జెండాకు బదులు చైనా ఫ్లాగ్ పెట్టడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై బీజేపీ నేతలు డీఎంకే ప్రభుత్వం

Read More

అక్రమ మైనింగ్ కేసుల్లో .. అఖిలేశ్ యాదవ్​కు సీబీఐ సమన్లు

న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్​ మాజీ సీఎం, సమాజ్‌‌‌‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్​ అఖిలేశ్ యాదవ్‌‌‌‌ కు బుధవారం సీబీ

Read More

బండి సంజయ్ కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి జరిగింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఈ ఘటన చేసుకుంది. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రి

Read More

పెద్దపల్లిలో కాంగ్రెస్ దూకుడు

   ఓటమితో కుదేలైన బీఆర్​ఎస్     కీలక సమయంలో సిట్టింగ్ ​ఎంపీ దూరం     సంస్థాగత బలోపేతంపై దృష్టిపెట్టని బ

Read More