Bjp

ఏపీ, తెలంగాణ సీఎంలు కాంట్రాక్టులు పంచుకుంటున్రు : బండి సంజయ్

జగిత్యాల : ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ ఒక్కటేనని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.  వాళ్లిద్దరు కలిసి కాంట్రాక్టులు పంచుకుంటున్నారని ఆరోపించ

Read More

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం మెట్ పల్లి మండల

Read More

బీజేపీలోకి ఎన్ఆర్ఐ స్మితారెడ్డి

ప్రవాస భారతీయురాలు, వ్యాపారవేత్త బోదనపల్లి స్మితారెడ్డి బీజేపీలో చేరారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన స్మితారెడ్డి ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన

Read More

హిమాచల్ ప్రదేశ్: కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న ప్రతిభాసింగ్ మద్దతుదారులు

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి సీఎం అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. సీఎం రేసులో ఉన్న హిమాచల

Read More

కేంద్ర నిధులతోనే రాష్ట్రాభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ పై

Read More

ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా ? : బండి సంజయ్

టీఆర్ఎస్ రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని.. పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.&

Read More

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఆచార్య

Read More

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ 12వ రోజు పాదయాత్రను కోరుట్ల మండలం వేంపేట నుంచి ప్రారంభిం

Read More

హిమాచల్ అసెంబ్లీలో ఏకైక మహిళా ఎమ్మెల్యే

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 24 మంది మహిళలు పోటీ చేయగా కేవలం ఒక్కరు మాత్రమే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆరు, కాంగ్రెస్ అయిదుగురు, ఆ

Read More

2,000 కంటే తక్కువ మెజార్టీతో 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాల్లో 40 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో 2

Read More

కేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే కుట్ర చేస్తుండు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ఆ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు రాష్ట్రాలను కలిపే విషయంలో గురువారం సజ్జల మాట

Read More

5 రాష్ట్రాల బైపోల్ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ/లక్నో: ఉపఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు గెలుపొందగా, ఒక్కొక్కటి బీజేడీ, ఆర్​ఎల్​డీకి దక

Read More