Bjp
తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా
హైదరాబాద్, వెలుగు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 31న ఆయన సంగారెడ్డికి రానున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన పార్టీ జ
Read Moreబీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరసనలు జరుగుతున్నాయని, రాజకీయ పార్టీలు సైతం నిరసనలు
Read Moreరైతుల్ని చూసి కేసీఆర్ గుండెకరుగుతుందంట.. అసలు గుండె ఉన్నదా? రఘునందన్
ఎన్నికలు వస్తున్నాయనగానే సీఎం కేసీఆర్ కు కౌలు రైతులు గుర్తొచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కౌ
Read Moreరాహుల్ గాంధీపై బీజేపీ కుట్ర: పొన్నం ప్రభాకర్
రాహుల్ గాంధీపై కుట్ర చేసి రెండేళ్లు జైలు శిక్ష పడే విధంగా బీజేపీ చేసిందంటూ మార్చి 24, శుక్రవారం కరీంనగర్ కోతి రాంపూర్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద
Read Moreసిట్పై నాకు నమ్మకం లేదు.. వివరాలు ఇవ్వను : బండి సంజయ్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. సిట్ను తాను విశ్వసించడం లేదని..సిట్పై
Read Moreనాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త చీఫ్లు
ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, ఒడిశాకు పార్టీ అధ్యక్షులను నియమించిన జేపీ నడ్డా న్యూఢిల్లీ: బీజేపీ అధ
Read Moreమార్చి 25న ఇందిరా పార్క్ వద్ద 'నిరుద్యోగ మహాధర్నా'
'మా నౌఖరీ మాగ్గావాలె' అనే నినాదంతో మార్చి 25న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్
Read Moreతీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు పంపడం బాధకరం : విజయశాంతి
తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు పంపడం బాధకరమని అన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. బీఆర్ఎస్ లీడర్ల అరాచకాలను మల్లన్న బయట పెడుతున్నారని, అందుకే
Read Moreకేసీఆర్ను ఫామ్హౌస్ నుంచి పొలం వరకు తీసుకొచ్చాం : బండి సంజయ్
కేంద్రాన్ని తిట్టడమే తప్ప రైతులకు కేసీఆర్ చేసింది ఏమిటి అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 8 ఏళ్లుగా పంట నష్టపోయిన రైతులకు కేసీఆర్
Read Moreనడుచుకుంటూ వచ్చిన రేవంత్.. సిట్ వద్ద హైడ్రామా
సిట్ విచారణకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అంతకుముందు.. సిట్ కార్యాలయానికి లిబర్టీ నుంచి నడుచుకుంటూ వెళ
Read Moreరాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష.. మోడీ పేర్లపై కామెంట్స్ లో సంచలన తీర్పు
2019లో ప్రధాని మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద కామెంట్లు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
Read MoreTSPSC పేపర్ లీకేజీ : సిట్ ముందుకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : TSPSC పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాసేపట్లో సిట్ ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే తన ఇంటి నుంచి రేవంత్ రెడ్
Read MoreTSPSC : పేపర్ లీకేజీలో ముగిసిన నిందితుల కస్టడీ
TSPSC పేపర్ లీకేజీలో నిందితుల కస్టడీ ముగిసింది. 9 మంది నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 30 మందికి పైగా ఉద్యోగులకు
Read More












