Bjp
కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే టైమొచ్చింది: జేపీ నడ్డా
బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్
Read Moreబీఆర్ఎస్కు తెలంగాణకు సంబంధం లేదు : బండి సంజయ్
గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్ర
Read Moreకరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా..బండి సంజయ్ భావోద్వేగం
కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరుగుతు
Read Moreకేంద్ర నుంచి బండి సంజయ్ వేల కోట్ల నిధులు తెచ్చిన్రు : రాణి రుద్రమ
కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో బండి సంజయ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కా
Read Moreఎన్నికలు రాకముందే టీఆర్ఎస్ ఖతమైంది: అర్వింద్
ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీకి, మ
Read Moreరైతులకు అండగా బీఆర్ఎస్ : రసమయి
8 ఏళ్ల క్రితం రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని..కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంటు ఇచ్చిందని
Read Moreబీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కల్తీ మద్యం మరణాలు ఎక్కువ: తేజస్వీ యాదవ్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కల్తీ మద్యం మరణాలు ఎక్కువగా ఉన్నాయని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. దమ్ముంటే గుజరాత్ లెక్కలు తీయాలని సవాల్
Read Moreముగిసిన బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర
బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగిసింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ముగింపు సభ ఏర్పాటు చేయగా..ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ స
Read Moreకల్తీ మద్యం ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం నితీష్ కుమార్
బిహార్ లో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ విషయంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ మరోమారు మండిపడ్డారు. లిక్కర్ తాగే వారు చనిపోవడం స
Read Moreబిహార్లో కల్తీ మద్యం ఘటనలో 39కి చేరిన మృతుల సంఖ్య
బిహార్ సరన్ జిల్లాలోని చాప్రాలో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. మంగళవారం రాత్రి ఆరుగురు చనిపోగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య మరింత&n
Read Moreకరీంనగర్ లో బీజేపీ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ
బీజేపీ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ గురువారం కరీంనగర్లో జరగనుంది. స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్ష
Read Moreఓల్డ్ సిటీలో మెట్రో కోసం బీజేపీ ధర్నా
హైదరాబాద్, వెలుగు : ఓల్డ్సిటీలో మెట్రోకారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ
Read Moreఅసెంబ్లీలో సీఎం నితీశ్ను నిలదీసిన బీజేపీ
బిహార్లోని సరన్ జిల్లా చాప్రాలో ఘటన తాగి వచ్చారా? అంటూ నితీశ్ కుమార్ ఫైర్ పాట్నా: బీహార్లో విషాదం చోటు చేసుకుంది. సరన్ జిల్లా చాప్రాలోని
Read More












