Bjp
బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో ధాన్యం నీళ్ల పాలు
బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో 2 వందల కోట్లు విలువైన ధాన్యం నీళ్ల పాలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి మోడీ, కేసీఆర్ జేబులో డబ్బులు కాదంటూ
Read Moreబండి సంజయ్ పాదయాత్ర ఎక్కడి నుంచంటే..
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండు విడతలుగా నిర్వహించిన ప్రజా సంగ్రామ
Read Moreకేసీఆర్, కేటీఆర్ లపై విజయశాంతి విమర్శలు
గత్తర్ బిత్తర్ గందరగోళపు కేసీఆర్ నేతృత్వంలో ఎన్నికలు అంటే టీఆరెస్కి డిపాజిట్లు కూడా కష్టమే అని బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు.
Read Moreవిద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న విద్యామంత్రి
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎంఐఎం కోటాలోనే మంత్రి పదవి వచ్చిందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. రంగారెడ్డి జ
Read Moreగవర్నర్ సర్.. ఏం జరుగుతోంది?
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన ఎ
Read Moreద్రౌపదిముర్మును విగ్రహంతో పోల్చడంపై వివాదం
కలకలం సృష్టించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై తేజస్వి కామెంట్స్ న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జేడీ నేత తేజస్వీ యా
Read Moreకేసీఆర్ చదివిన స్కూల్.. ఎలా అయిందంటే..
కేసీఆర్తోనే ఓపెనింగ్ అంటూ.. అలాంటి వాటికి అవకాశం కల్పిస్తారా? బడి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభించరా? దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్
Read Moreమమత ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పోస్టర్లు
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పార్టీ పో
Read Moreకేంద్ర కక్షపూరిత వైఖరిపై పార్లమెంట్లో గళం విప్పాలి
తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్
Read Moreప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ లీగల్ సెల్ గట్టిగా పోరాడాలి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం పటిష్టంగా ఉండాలని, ప్రతి కోర్టు పరిధిలోనూ పార్టీ వ్యవస్థ ఏర్పాటు కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. క
Read Moreకాళేశ్వరంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే..
సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతోనే గోదావరి పరివాహక గ్రామాలు నీట మునిగాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కమీషన్ల కోసమే కాళే
Read Moreఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఇవాళ ఖరారు చేయనున్నది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఈ సమావ
Read Moreఎన్ని లక్షల మంది రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నరు?
వ్యవసాయ శాఖ చెప్పిన విషయం నిజమైతే దేశ ప్రజలకు ఆ వివరాలు అందించవల్సిందిగా పీఎంవో ఇండియాను అభ్యర్థిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయం రెట్టి
Read More












