Bjp

ఢిల్లీలో కాళ్లు పట్టుకొని లక్ష్మణ్ ఎంపీ అయిండు

హైదరాబాద్: ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకొని బీజేపీ నేత లక్ష్మణ్ ఎంపీ అయిండని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. టీఆర

Read More

ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

సీఎం కేసీఆర్కు బై బై చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ నెల 21 నుంచి పల్లె గోస - బీ

Read More

పోడు భూములు, ధరణి లోపాలపై బండి సంజయ్ మౌన దీక్ష

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  రేపు కరీంనగర్ లో మౌనదీక్ష చేపట్టనున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన దీక్ష

Read More

అభివృద్ధి కోసమని పార్టీ మారి చేసిందేముంది

ఎల్ బి నగర్ నియోజకవర్గంలో ముంపు ప్రాంత ప్రజల సమస్యలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పట్టించుకోవడంలేదని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ

Read More

నేడు బీజేపీ  రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్ ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో జరగనుంది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి తరు

Read More

అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

గద్వాల: పేదలకు కేటాయించిన స్థలాల్లో హాస్పిటల్ ఎలా నిర్మిస్తారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు.  దౌదర్‌

Read More

కొడుకును సీఎం చేయడానికే కేంద్రంపై విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టారని, వాటికి వేరే పెట్టుకొని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపిం

Read More

బీజేపీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్ భేటీ

ఢిల్లీ పర్యటిస్తున్న మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్  షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రక్షణ శాఖ మంత్

Read More

దేశంలోని బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం పిలుపు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందున దేశంలోని బీజేపీ ఎంపీలందరూ జూలై 16లోగా ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. జూలై 18వరకు ఢిల్లీలోనే ఉం

Read More

రాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం

రాజ్యసభ ఎంపీగా  కె. లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఢిల్లీలో లక్ష్మణ్ ను బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగ

Read More

కేటీఆర్ ​రాజీనామా చేయాలి..బీజేపీ నేతల డిమాండ్​

గద్వాల, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మిషన్ భగీరథ నీరు ప్రజలకు విషంగా మారుతోందని బీజేపీ లీడర్లు మండిపడ్డారు. గద్వాల జిల్లా

Read More

గడప గడపకూ.. ‘‘సాలు దొర.. సెలవు దొర’’

 ప్రతి గడపకు తీసుకెళ్లాలని నిర్ణయం  హైదరాబాద్, వెలుగు: ‘‘సాలు దొర‌‌‌‌.. సెలవు దొర’’ నినా

Read More

ఢిల్లీకి రాష్ట్ర బీజేపీ నేతలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల ఆయనను ఉత్తర ప్రదేశ్ ను

Read More