Bjp

మహా అసెంబ్లీ రద్దుపై సంజయ్ రౌత్ ట్వీట్

మహా సర్కారు పడిపోయే ప్రమాదంలో ఉంది.  ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వ మనుగడ  ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం తన

Read More

అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు : మ‌నీష్ సిసోడియా

న్యూఢిల్లీ : ఆప్ స‌ర్కార్ వివిధ రంగాల్లో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌ను అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ త‌ప్పుడు ఫిర్యాదులు చేస్తో

Read More

మహా‘రాష్ట్ర’ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు

మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తన అనుచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కేబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగుర వేశారు.

Read More

‘అగ్నిపథ్’పై వెనక్కి తగ్గేదే లే : అజిత్ దోవల్

న్యూఢిల్లీ : అగ్నిప‌థ్ రిక్రూట్‌మెంట్ పథకంపై నిర‌స‌న‌లు మిన్నంటిన నేప‌థ్యంలో అగ్నివీరుల భ‌విష్యత్‌కు ఢోకా ఉండ&

Read More

బండి సంజయ్‌కు భద్రత పెంపు

అదనంగా ఎస్కార్ట్ వాహనం ఇంటలిజెన్స్ హెచ్చరికలతో భద్రత పెంపు హైదరాబాద్: బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు భద్రత పెంచారు. ముప్

Read More

శాంతి భద్రతల్లో  టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్

వేల మంది గుంపులుగా వచ్చినా కంట్రోల్ చేయలే: సంజయ్​ సికింద్రాబాద్ విధ్వంసంపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్​  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశా

Read More

రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ   న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జ

Read More

ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం సాయం చేస్తలె

కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకియ్యరు?:  హరీశ్​ అగ్నిపథ్ స్కీంతో యువతకు మోసం 15 రోజుల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తమని హామీ  సంగార

Read More

విపక్షాలకు మరో షాక్​.. రాష్ట్రపతి అభ్యర్థి కోసం అన్వేషణ షురూ

రాష్ట్రపతి ఎన్నికల వేళ విపక్షాలకు మరో షాక్ తగిలింది. మొన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నిన్న ఫరూఖ్ అబ్దుల్లా, ఇవాళ గోపాలకృష్ణ గాంధీ వరుస షాకులిచ్చారు.

Read More

సమిష్టి కృషితో బీజేపీని అధికారంలోకి తెస్తాం

న్యూఢిల్లీ: రాష్ట్రంలో గెలిచి... మోడీకి కానుక ఇస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. సోమవారం కేంద్ర హోంశాఖ మంత్

Read More

రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారు ?

ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్నారు హైదరాబాద్ లో మోడీ సభకు జిల్లాకు లక్ష మంది చొప్పున తరలిస్తాం దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు

Read More

పీఎం, సీఎంల ఎంపికకు కూడా టెండర్లు పిలుస్తారు

‘అగ్నిపథ్’ పథకం విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంపై మండిపడ్డారు. ఒప్పంద పద్ధతిలో సైనిక నియామకాలు ప్రమాదకరమని, యువత ఆశయా

Read More

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల 24గంటల నిరసన దీక్ష

బాసర III ఐటీ విద్యార్థులు 24 గంటల నిరసన దీక్షకు దిగారు. సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాత్రంతా దీక్షలో కూర్చుంటామని వి

Read More