Candidates

మూడు జిల్లాల్లో మూడు పరీక్షలు రాయాలె..గురుకుల పరీక్ష కేంద్రాల కేటాయింపులో లీలలు

గురుకుల పోస్టుల పరీక్షలకు  టీఆర్ఈఐఆర్​బీ హాల్ టికెట్లను వెబ్ సైట్​లో పెట్టింది. అయితే, అభ్యర్థులు ఒక్కో ఎగ్జామ్ ఒక్కో జిల్లాలో రాయాల్సి వస్తుండడం

Read More

గురుకుల TGT పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో గందరగోళం

గురుకుల TGT పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో గందరగోళం నెలకొంది. గురుకుల బోర్డు అధికారులు 3 పేపర్లకు మూడు వేర్వేరు జిల్లాల్లో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలన

Read More

పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి : కానిస్టేబుల్ అభ్యర్థులు

  జీవో 46 ను వెంటనే రద్దు చేయాలి     పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఖైరతాబాద్,వెలుగు :  పాత పద్ధతిలోనే పోలీస్ నియామ

Read More

టీఎస్పీఎస్సీ ముందు ఉద్రిక్తత.. పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్

హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని గురుకుల పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ముట్టడించారు. 2017లో విడుదలై గురుకుల పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయా

Read More

గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్ 1 ఈజీ.. పేపర్ 2 టఫ్..

ముగిసిన గ్రూప్ 4 ఎగ్జామ్.. 7.61 లక్షల మంది హాజరు   అభ్యర్థుల వేలిముద్రల సేకరణ  నిమిషం ఆలస్యమైనా అనుమతించని అధికారులు  సెల్ ఫోన

Read More

గ్రూప్ -4 ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక పాటించాల్సినవి

తెలంగాణలో జూలై 1 న జరిగే గ్రూప్ 4 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఎగ్జామ్ సెంటర్స్ కు అనుమతిస్తారు. ఉదయం 10 గంటల

Read More

టీఎస్​పీఎస్సీపై అభ్యర్థులకు నమ్మకం వస్తలే..పరీక్షల్లో తగ్గుతున్న హాజరు శాతం

గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు గతంలో 75%.. ఇప్పుడు 61% హాజరు  ఏఈఈలో గతంలో 75%.. మొన్న 57% అటెండెన్స్   మిగిలిన పరీక్షల్లోనూ హాజరు శాతం త

Read More

గ్రూప్–1 ప్రిలిమ్స్ టఫ్..క్వశ్చన్ పేపర్ కఠినంగా ఉందన్న అభ్యర్థులు 

గ్రూప్–-1 ప్రిలిమ్స్ టఫ్..క్వశ్చన్ పేపర్ కఠినంగా ఉందన్న అభ్యర్థులు  భారీగా తగ్గిన అటెండెన్స్ పర్సంటేజీ  పోయినసారి 2.80 లక్షల మం

Read More

4 సార్లు వాయిదా.. పరీక్ష తేదీలపై నో క్లారిటీ..

డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ పోస్టులపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 31న 544 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే టెక్న

Read More

కన్నడ పోరు..ఓటర్లు ఎవరికి పట్టం కడతారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మే10వ తేదీ బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం  7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప

Read More

కాంగ్రెస్​లో 122 మందికి  క్రిమినల్ రికార్డ్.. బీజేపీలో 96 మంది

ఏడీఆర్ నివేదికలోసంచలన విషయాలు     కాంగ్రెస్​లో 122 మందికి  క్రిమినల్ రికార్డ్     బీజేపీలో 96 మంది..  &

Read More

బొల్లారంలో జూన్ 3 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జూన్ 3 నుంచి సికింద్రాబాద్‌ బొల్లారంలోని 1ఈఎంఈ (1EME) సెంటర్‌లో జరగనుంది.

Read More

ఏఎంవీఐ పరీక్ష పేపర్ లీక్.. పేపర్ మళ్లీ తయారు చేసి, పరీక్ష పెట్టాలి : అభ్యర్థులు

టీఎస్పీఎస్సీ ఈ నెల 23న  అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే టీఎస్పీఎస్

Read More