China

తవాంగ్ ఇష్యూపై చర్చ జరగాల్సిందే : మల్లిఖార్జున ఖర్గే

చైనా ఆక్రమణలపై రాజ్యసభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ అంశంపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోంద

Read More

డ్రాగన్ దాగుడు మూతలు : మల్లంపల్లి ధూర్జటి

సరిహద్దులో గస్తీ తిరుగుతున్న భారత్-చైనా సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ 9న మళ్ళీ  ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు దేశాల సైనికులు గాయపడడం ఇది మ

Read More

చైనా పేరు పలకాలంటే మోడీకి భయం: కాంగ్రెస్

ఆ దేశంతో సంబంధాలు ఉన్నందుకే ప్రస్తావించడం లేదా?: కాంగ్రెస్ దౌసా: ఇండియా–చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలపై పార్లమెంటులో చర్చించకుండా ప్రధా

Read More

దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించండి: కేజ్రీవాల్

సరిహద్దులో భారత్, చైనా సైనికుల ఘర్షణను ఖండించిన కేజ్రీవాల్ ఢిల్లీ: చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవ

Read More

రాహుల్ గాంధీ మాటలు జవాన్ల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నయ్: జేపీ నడ్డా

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్తాన్, చైనా భాష మాట్లాడతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు జవాన్ల అత్మస్థైర్యాన్

Read More

చైనా యుద్ధానికి సిద్ధమవుతున్న విషయాన్ని కేంద్రం దాచిపెడుతోంది : రాహుల్ గాంధీ

అరుణాచల్, లడఖ్ రెండు వైపుల నుంచి యుద్ధానికి చైనా సిద్ధమవుతోందని, గాఢనిద్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్

Read More

ఇండియా వేగంగా ఎదుగుతోంది : క్రెడిట్​ సూజ్​

ముంబై: అధికారిక డేటా చెబుతున్న దానికంటే వేగంగా ఇండియా ఎదుగుతోందని క్రెడిట్​ సూజ్​ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని కంపెనీల ఈక్విటీ షేర్ల అవుట్​లుక్​

Read More

ఇండియన్​ ఆర్మీ.. దేశ మూలస్తంభాల్లో ఒకటి : గవర్నర్ తమిళిసై

సికింద్రాబాద్, వెలుగు : ఇండియన్ ఆర్మీ.. దేశ బలమైన మూల స్తంభాల్లో ఒకటని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇండియాను కాపాడుతూ.. దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెబు

Read More

అగ్ని– 5 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని భారత్ గురువారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. గరిష్ఠంగా 5000 కిలోమీటర్ల దూరంలోని ల

Read More

ఐక్యరాజ్యసమితి వేదికపై పాక్, చైనాలకు భారత్ చురకలు

అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాక్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. భారత్ పట్ల పాక్, చైనా తీరుపై విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్

Read More

చైనా మన భూముల్లోకి వస్తుంటే మీరేం చేస్తున్నట్టు? : మెహబూబా ముఫ్తీ

కేంద్రానికి  మెహబూబా ముఫ్తీ ప్రశ్న శ్రీనగర్ : అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ బార్డర్​వద్ద ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడటం  బాధాకరమని

Read More

ఇండియా, చైనా బార్డర్ గొడవపై కొనసాగుతున్న రగడ

న్యూఢిల్లీ: ఇండియా, చైనా బార్డర్ గొడవపై పార్లమెంటులో రగడ కొనసాగుతున్నది. శీతాకాల సమావేశాల్లో వరుసగా రెండో రోజు ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. అర

Read More

ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్.. వెలుగులోకి సంచలన నిజాలు

ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ ఘటనలో సంచలన విషయం బయటకొచ్చింది.సైబర్ దాడి వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. హ్యాక్ చేసిన డేటాను ఆసుపత్రి

Read More