China

ఇండియా, చైనా బార్డర్ గొడవపై కొనసాగుతున్న రగడ

న్యూఢిల్లీ: ఇండియా, చైనా బార్డర్ గొడవపై పార్లమెంటులో రగడ కొనసాగుతున్నది. శీతాకాల సమావేశాల్లో వరుసగా రెండో రోజు ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. అర

Read More

ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్.. వెలుగులోకి సంచలన నిజాలు

ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ ఘటనలో సంచలన విషయం బయటకొచ్చింది.సైబర్ దాడి వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. హ్యాక్ చేసిన డేటాను ఆసుపత్రి

Read More

చైనా ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది : రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్

పీఎల్ఏ సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు మన సైనికులు వారిని దీటుగా ఎదుర్కొని.. వెనక్కి పంపేశారు ఈ విషయాన్ని దౌత్య మార్గా

Read More

బోర్డర్ ఘర్షణ వివరాలు బయటపెట్టాలి : రాజ్యసభలో ఖర్గే 

ఢిల్లీ : భారత్, చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలపై రాజ్యసభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మ

Read More

తవాంగ్ ఘర్షణలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ : లోక్ సభలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. క్వశ్చన్ అవర్ జరగకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. తవా

Read More

వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ : అమెరికా శాస్త్రవేత్త

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చిందనే అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. ఈ క్రమంలో చైనాలోని వూహాన్ ల్యాబ్‌లో పనిచేసిన అమెరికా శాస్త్రవే

Read More

జనాభా పెరుగుతోంది కానీ.. 

‘‘అబ్బా! ఏం జనం ఇంతకుముందు ఎప్పుడూ ఈ జాతరల ఇంత మందిని చూడలేదు.’’ ‘‘పట్నంల ఒక ఎగ్జిబిషన్​​ పోయిన. ఇసుక పోస్తే

Read More

చైనాలో తెరుచుకుంటున్న రెస్టారెంట్లు

చైనాలో తెరుచుకుంటున్న రెస్టారెంట్లు జనం ఆందోళనలతో దిగొచ్చిన జిన్​పింగ్​ సర్కారు కరోనా ఆంక్షలను సడలిస్తున్న అధికారులు బీజింగ్‌‌&z

Read More

‘జీ20’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇండియా

న్యూఢిల్లీ: జీ-20 అధ్యక్ష బాధ్యతలను మన దేశం చేపట్టింది. పోయిన నెలలో ఇండోనేసియాలో జరిగిన జీ-20 సదస్సులో అధ్యక్ష బాధ్యతలను ఇండియాకు బదిలీ చేశారు. ఈ మేరక

Read More

ఇండో-చైనా సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు

వాషింగ్టన్: ఇండియా, చైనా సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికన్ అధికారులకు చైనా వార్నింగ్ ఇచ్చిందని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. రెండేండ్ల కిందట గ

Read More

ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్​ కు రెడీ

లండన్: ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ)ను కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చెప్పారు. ఇండో పసిఫిక్

Read More

అమ్మకానికి గ్లాండ్​ ఫార్మా ?

ముంబై: గ్లాండ్​ ఫార్మాలో తన వాటాను అమ్మాలని ఫోసన్​ ఫార్మాస్యూటికల్​ కంపెనీ ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుకు ఆసక్తి ఉన్న కొంత మంది ముందుకు

Read More

జనాభా నియంత్రణ విధానాన్ని దేశంలో అమలు చేయాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

న్యూఢిల్లీ : కుల, మత వర్గాలతో భేదం లేకుండా జనాభా నియంత్రణ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. జనాభా నియంత

Read More