CM KCR

నష్టపరిహారం ఇస్తలె.. చెరువులు బాగు చేస్తలె

గతేడాది వరదలతో తెగిపోయిన చెరువుల కట్టలు నష్టపోయిన రైతులను కూడా ఆదుకొని ప్రభుత్వం  రిపేర్ల ఎస్టిమేషన్​ ఇచ్చినా అప్రూవల్ రాలేదంటున్న అధికారు

Read More

లోన్ రూ.5 లక్షలు దాటితే వడ్డీ రాయితీ కట్

ఎక్కువ తీసుకున్న మొత్తానికి మిత్తి కట్టాల్సిందే 80 శాతం డ్వాక్రా సంఘాలపై భారం రూ.10 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న సర్కారు ఏడేండ్లుగా

Read More

టీఆర్ఎస్ లీడర్లలో ఎమ్మెల్సీ బెర్తుల టెన్షన్

తక్కళ్లపల్లి, గుత్తాలకు కేసీఆర్ ‘కంగ్రాట్స్’ రెడీగా ఉండాలని ఇంకో ఐదుగురికి ఫోన్లు గవర్నర్ కోటాలో అందుబాటులో ఒక సీటు ఒకర

Read More

కల్లాలు, కొనుగోలు సెంటర్లలో తడుస్తున్న వడ్లు

కొనుగోళ్లు స్పీడ్​ అందుకోక.. ఎక్కడికక్కడ నిలిచిన వడ్ల రాశులు 4,569 సెంటర్లు మొదలైనా.. సగం కేంద్రాల్లో కాంటాలు పెడ్తలే బార్​దాన్, హమాలీలు,&

Read More

కేసీఆర్ ప్లాన్ తోనే దాడులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఇంచార్

Read More

ఒక్క ఎలక్షన్ లో ఓడిపోతేనే ఇంత రెచ్చిపోయి మాట్లాడాలా?

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోని రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అడ్డుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్

Read More

హుజురాబాద్ అందరికీ దిక్సూచి

హనుమకొండ: స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో హుజూరాబాద్ లాంటి ఎన్నికను ఇంతవరకు ఎవరూ చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో ఇలాంటిది ఎ

Read More

కేసీఆర్‌వి గల్లీ నాటకాలు: మధు యాష్కీ గౌడ్

టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్. రాష్ట్రానికి ఏం కావాలో కేసీఆర్ కు అవగాహన ల

Read More

కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలి: రేవంత్ రెడ్డి

వడ్ల కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ లొల్లి అంతా ఉట్టి డ్రామా అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోడీ ప్రధానిగా, కేసీఆర్ సీఎంగా ఉండి ధాన్యం కొనకపోతే

Read More

ఎన్నికలు లేకుండా త్వరలో ఆర్టీసీ కొత్త పాలకవర్గం

ఆర్టీసీ బోర్డులో సంఘాల ప్రతినిధులకు నో ప్లేస్‌‌‌‌ రెండేండ్లపాటు నో ఎలక్షన్స్ అన్న కేసీఆర్.. నెల రోజుల్లో గడువు పూర్తి 

Read More

ఇయ్యాల తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్

అమిత్​షా అధ్యక్షతన సమావేశం రాష్ట్రం నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్!  రాష్ట్ర ప్రాజెక్టులపై కర్నాటక, ఏపీ పలు అభ్యంతరాలు ముఖ్యమై

Read More

కేసీఆర్‌కు మూడు వారాల గడువు ఇస్తున్నా

కేసీఆర్  ఆఖరి గింజ వరకు  ధాన్యం కొనాల్సిందేనన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల.  మూడు వారాల్లో ధాన్యం కొనకపోతే అమరణ నిరాహార

Read More

ఇక నుంచి ప్రతి ఏటా జాతీయ గిరిజన దినోత్సవం

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా గిరిజనులకు సరైన గుర్తింపు లభించడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్&lr

Read More