CM KCR

కేంద్రం దిగొచ్చే వరకూ పోరాటం: ధర్నా చౌక్‌లో కేసీఆర్‌

హైదరాబాద్‌: రైతుల బాధను దేశం మొత్తం తెలిసేలా చేసేందుకు తాను మహా ధర్నాకు కూర్చున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్‌లో

Read More

విశ్లేషణ: మొదాలు వడ్లు కొను.. రాజకీయ డ్రామా ఎన్కశీరి

రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని ఒకసారి, వరి వేస్తే ఉరే అని మరోసారి, కేంద్రం వడ్లు కొంటలేదని ఇంకోసారి.. ఇట్లా పొంతనలేని మాటలతో సీఎం కేసీఆర్ రైతులను

Read More

అవన్నీ పెద్ద కులాల చుట్టే తిరుగుతున్నయ్

బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎప్పుడో బానిసత్వంలోకి నెట్టబడ్డారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో పెద్ద కులాల

Read More

బడులు మొదలై 4 నెలలు దాటినా.. పైసా ఇయ్యలే

ఈ ఏడాది స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ ​చేయని సర్కారు కరోనా టైమ్​లో శానిటైజేషన్​కూ నిధులియ్యలే స్కూళ్ల నిర్వహణకు హెడ్మాస్టర్లు, ఎంఈఓల అవస్థలు 

Read More

విశ్లేషణ: కేసీఆర్​ గ్రాఫ్ దిగజారుతోందా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోయింది. గత ఆరు నెలల్లో రాజకీయాలు, మాధ్యమాలు, కుల చర్చల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇతరులు ఎదగడాన్ని కేసీఆర్ ఓర్చుకోలే

Read More

కేసీఆర్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్

హైదరాబాద్, వెలుగు: పంట బీమా చెల్లింపునకు 2019 నవంబర్‌‌‌‌ 23న ప్రభుత్వం జీవో ఇచ్చినా నిధులు విడుదల చేయలేదని దాఖలైన పిటిషన్​పై ఏడాది

Read More

యాసంగిలో వరి వద్దే వద్దు

హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగిలో వరి సాగు వద్దే వద్దని, అయితే ఇప్పటికిప్పుడు వరి వేయొద్దంటే రైతులు వినరు కాబట్టి... వారిని దశల వారీగా పంట మార్ప

Read More

మేం భయంకరమైన ఉద్యమకారులం.. ఎంతకైనా తెగిస్తం

హైదరాబాద్‌‌, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని వెంటాడుతామని,  వేటాడుతామని సీఎం కేసీఆర్‌‌ హెచ్చరించారు.

Read More

ధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం

నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడి

Read More

పంజాబ్ కో న్యాయం..తెలంగాణకో న్యాయమా?

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే అన్నారు సీఎం కేసీఆర్. మంగళవారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.." యాసంగిలో వరి వేయాలని సంజయ్ చెప్పారా..ల

Read More

రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం

కేంద్రం వడ్లు కొనకపోతే బీజేపీ వెంటాడుతాం.. వేటాడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనకపోతే వదిలేది లేదని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ వేట ప్రారం

Read More

నవంబర్ 18న టీఆర్ఎస్ మహాధర్నా

ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందని సీఎం కేస

Read More

సీఎంలను మెప్పించడం వెంకట్రామిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య

హైదరాబాద్ : కేసీఆర్ కాళ్లు మొక్కి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. గ

Read More