Congress

బంగ్లాదేశ్, పాకిస్థాన్నుంచి వచ్చినోళ్లు ఎకరాలు కబ్జా చేస్తున్రు: ఎంపీ రఘునందన్ రావు

చేవెళ్ల, వెలుగు: రోహింగ్యాల పేరుతో హైదరాబాద్‎కు వచ్చినోళ్లు భూములు కబ్జా చేస్తుంటే కాంగ్రెస్​ ప్రభుత్వం వారిని కాపాడుతోందని మెదక్​ఎంపీ రఘునందన్​రా

Read More

15న గోల్కొండ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. పలు చోట్ల ట్రాఫిక్మళ్లింపులు

  15న ఉదయం 6  గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు  వేడుకలకు వచ్చేవారి కోసం పార్కింగ్​ స్థలాల కేటాయింపు  హైదరాబాద్​సిటీ,

Read More

గోల్కొండ కోటలో పంద్రాగస్టు రిహార్సల్స్... పరిశీలించిన సీఎస్ రామకృష్ణారావు

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. బ

Read More

ఎమ్మెల్సీలు కోదండరాం, ఆమిర్‌‌ అలీ ఖాన్‌ నియామకాలపై సుప్రీం కోర్టు స్టే.. అసలు వివాదమేంటంటే..?

న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్‌‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రొఫెసర్​కోదండరాం, ఆమిర్‌‌ అలీ ఖాన

Read More

ఓట్ చోర్.. గద్దీ చోడ్.. ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పీసీసీ పిలుపు

  నేడు రాత్రి అన్ని  జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పీసీసీ పిలుపు 22 నుంచి వచ్చే నెల 7 వరకు నిరసన ప్రదర్శనలు

Read More

వర్క్ ఫ్రమ్ హోమ్ సూచనలు బేఖాతర్.. ఐటీ కారిడార్ లో తప్పని ట్రాఫిక్ తిప్పలు

మాదాపూర్​/చందానగర్​, వెలుగు: సిటీలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన మోస్తరు వర్షంతో ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగింది. ఇటీవల

Read More

బాసర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్... టెంపుల్ టూరిజం సెంటర్ గా సరస్వతీ దేవి ఆలయం..

రూ.50 కోట్లతో పనులకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్   అమ్మవారిని దర్శించుకుని హామీ ఇచ్చిన మంత్రులు ఆలయ అభివృద్ధిపై నిర్ణయం తీసుకున్న

Read More

చెప్పింది 1.70 లక్షల టన్నులు.. పంపింది 1.13 లక్షల టన్నులే: ఆగస్ట్‎లోనూ యూరియా కోటాలో కేంద్రం కోత

యూరియా కోటా.. ఈ నెలలోనూ కేంద్రం కోత! ఇస్తామని చెప్పింది 1.70 లక్షల టన్నులు.. పంపింది 1.13 లక్షల టన్నులే ఏప్రిల్​ నుంచి జులై వరకు 32 శాతం కట్​

Read More

ఆర్టీసీకి రాఖీ ఆమ్దానీ.. మూడు రోజుల్లో రూ.6 కోట్ల అదనపు ఆదాయం

రోజుకు ఐదు లక్షల మంది ఎక్కువగా ప్రయాణం రోజూ 4,650 స్పెషల్ బస్సులు నడిపిన ఆర్టీసీ  హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం క

Read More

యూరియా నిల్వలు లేవని రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని నూతన కార్మెల్ డిగ్రీ కాలేజీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగ

Read More

మెషీన్లపై పని.. వీఎస్ఎస్ లకు మనీ.. ! అటవీశాఖ ప్రత్యేక చొరవపై గిరిజనుల్లో సంతోషం..

వన సంరక్షణ సమితులకు ఉపాధి యూనిట్లు రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో అటవీశాఖ అమలు  రూ.10 లక్షల విలువైన మెషీన్లు ఫ్రీగా అందజేత  

Read More

సిరిసిల్ల నేతన్నలకు రూ.20 కోట్లు.. స్కూల్ యూనిఫాం డబ్బులు కార్మికుల అకౌంట్లలో జమ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలకు స్కూల్  యూనిఫాం క్లాత్  ఉత్పత్తి చేసిన అమౌంట్ ను ప్రభుత్వం రిలీజ్  చేసిం

Read More