Congress
కేసీఆర్ స్పీచ్ను మోదీ నకల్ కొట్టిండు: సీఎం రేవంత్
ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జహిరాబాద్ లో కేసీఆర్ స్పీచ్ ను మోదీ కాపీ కొట్టారు తప్ప..కొత్తదనం ఏమీ లేదన్నార
Read Moreకేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు కక్కించి, జైలుకి పంపిస్తాం : రాజగోపాల్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు కక్కించి, జైలుకి పంపిస్తామని
Read Moreకాకాను విమర్శించే అర్హత గోమాస శ్రీనివాస్కు లేదు: ఎమ్మెల్యే వివేక్
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల క
Read Moreకాళేశ్వరంతో పేద ప్రజల సొమ్ము లక్ష కోట్లు దోచుకున్నారు : గడ్డం వంశీ కృష్ణ
బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. పది యేండ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు
Read Moreమళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు...అద్దంకి దయాకర్
తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్
Read Moreఎవ్వరికీ భయపడను..ఢిల్లీ ఐనా, గుజరాతైనా బండకేసి కొట్టుడే: సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పోలీసులు వచ్చినా..సుల్తానులు వచ్చినా ఎవ్వరికీ భయపడబోనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా రేగొండ సభలో మాట్లాడిన ఆయన.. గుజరాత్ పెత
Read Moreమేనిఫెస్టోలో మోడీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని బీజేపీ చెప్పింది.. సీఎం జగన్
రాజకీయ వర్గాలతో సహా సామాన్యులు కూడా ఎంతగానో ఎదురు చూసిన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రానే వచ్చింది. మేనిఫెస్టో ఆద్యంతం జనరంజక పథకాలతో నింపేసాడు చంద్రబాబు.
Read Moreనేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరూ కదలించలేరు: మోదీ
తాను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్నిఎవరూ కదిలించలేరన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జహిరాబాద్ సభలో మాట్లాడిన మోదీ.. బీజేపీ అధికారంలోకి వస్తే రిజ్వేష
Read Moreజగన్.. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతావు.. పవన్ కళ్యాణ్
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం కేసుల ముగియటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధిక
Read Moreఅమరావతే ఏపీ రాజధాని... చంద్రబాబు కీలక హామీ
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం కీలక దశకు చేరుకుంది. మొన్న అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటించగా ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మేన
Read Moreరామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తా ; సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోసం బీజేపీ రాముడ్ని కూడా వదలటం లేదని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి,
Read Moreకదిరి టీడీపీ అభ్యర్థి కారులో డబ్బు సంచుల పట్టివేత...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరో పక్క ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎవరి పరయత్నాలు వారు
Read Moreకూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... కీలక హామీలివే..
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది. గతంలో ప్రకటించిన సూపర్ 6హామీలకు తోడు పలు కీలక హామీలను జతచేసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చే
Read More