Congress

సికింద్రాబాద్లో లక్ష మెజార్టీతో గెలుస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాబోయే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ లోక్​సభ ఎన్నికల్లో

Read More

అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతుండు : సీఎం రేవంత్ రెడ్ది

పదేళ్ల తరువాత కేసీఆర్ కు రైతులు గుర్తుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్ది విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డా

Read More

జనసేనకు ఈసీ షాక్... గాజు గ్లాసు గుర్తు లేనట్లేనా...!

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ జనసేనకు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల

Read More

తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

తుక్కుగూడలో  సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.  ఏప్రిల్ 06న తుక్కగూడలో జరిగే జనజాతర ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసి

Read More

గజ్వేల్లో హరీశ్,వెంకటరామిరెడ్డికి నిరసన సెగ

 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలపై  ప్రజలకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలంటేనే కొన్ని చోట్ల బీ

Read More

సేవ్ ఫార్మర్స్.. రైతు లేనిదే రాజ్యం లేదు: బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్

Read More

కాంగ్రెస్ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్న సంగతి తెలిసిందే. చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు  

Read More

కేసీఆర్ కు వెన్నుపోటు పొడవలేకనే పార్టీ మారిన: కడియం

 బీఆర్ఎస్ లో  ఉండి కేసీఆర్ ను మోసం చేయలేక..వెన్నుపొడవలేకనే పార్టీ మారానని చెప్పారు స్టేసన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.  పార్టీ మా

Read More

ఫోన్ ట్యాపింగ్: కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై కోర్టుకు వెళ్తా: కేటీఆర్

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు తెరమీదకు తెచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read More

కేసీఆర్ ఐదేండ్ల పాలనలో 30 లక్షల ఎకరాలు నష్టం

వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులకు గత పదేండ్లలో రెండు సార్లు మాత్రమే గత బీఆర్ఎస్ సర్కారు​ నుంచి నష్ట పరిహారం లభించింది

Read More

ప్రజల దృష్టి మరల్చేందుకే పంటనష్టం పరిశీలన: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు :  మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం జ

Read More

ప్రజల ముందు మీ ఆటలు సాగవు: ప్రియాంక

    140 కోట్ల మంది గొంతు నొక్కాలనే నోటీసులు: ప్రియాంక     బీజేపీది పూర్తిగా పక్షపాత ధోరణి     రూ.3

Read More

చేసింది చెప్పుకోలేకే ఓడిపోయినం: కేటీఆర్

    బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్     చిన్నచిన్న కారణాలతో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు దూరమయ్యారు  

Read More