Congress
బీఆర్ఎస్ పనైపోయింది.. పార్టీకి ప్రజలు దూరమవుతున్నరు: కడియం
నిర్ణయం తీసుకోవాల్సిన టైమొచ్చిందని వ్యాఖ్య కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్షీ భేటీ కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం &
Read Moreవరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేసులో పెద్ది స్వప్న!
పరిశీలనలో బాబుమోహన్, తాటికొండ రాజయ్య పేర్లు టికెట్ ప్రయత్నాల్లో ఉద్యమకారులు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ను
Read Moreఓరుగల్లు రాజకీయాల్లో కడియం ప్రకంపనలు
కీలక నేత కారు దిగడంతో అగమ్యగోచరంగా బీఆర్ఎస్ కడియం చేరికతో కాంగ్రెస్లో మారనున్న సమీకరణాలు కాంగ్రెస్ టికెట్ కడియం
Read Moreబీఆర్ఎస్ ఆగం.. కడియం కావ్య లేఖతో కలకలం
పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్లో అయోమయం పార్టీని ఇంకెంతమంది వీడిపోతరోనని చర్చ ఇప్పటికే ఐదుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే గుడ్ బై కాం
Read Moreశనివారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న : మేయర్ గద్వాల విజయలక్ష్మి
మార్చి 30వ తేదీ శనివారం రోజున కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఉదయం 10 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ
Read More2 లక్షల రుణమాఫీ అమలుపై తుమ్మల కీలక ప్రకటన
మేనిఫేస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.
Read Moreప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
కాంగ్రెస్ కు ఐటీ శాఖ రూ. 1823 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యం ధ్వంసం చ
Read Moreకేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది
ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 29వ తేదీ శుక్రవారం గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి.. వాల్మీకి బోయలతో సమ
Read Moreపార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ
Read Moreలోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
సూర్యాపేట: రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడితే సమయం వృథా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేటల
Read Moreవంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
సూర్యాపేట: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వంద రోజుల్లో వంద దోపిడీలు జరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీ
Read Moreసిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి.. సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గత 27 రోజులుగా సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ
Read Moreబీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తంతా పోయింది : పోచారం
బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతలపై మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఫైరయ్యారు. పార్టీ నుంచి చెత్త అంతా పోయింది. గట్టి వా
Read More












