Congress
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్ ను ధరించి కాంగ్ర
Read Moreతెలంగాణలో గంటగంటకు ... పోలింగ్ శాతం పెరుగుతుంది : సీఈవో వికాస్రాజ్
పోలింగ్కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈవో వికాస్రాజ్ తెలిపారు. పోలింగ్ శాతం బాగానే నమోదైందని... 106 అసెం
Read Moreలైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగి
Read Moreకుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నార్కట్ పల్
Read Moreత్వరలో పెళ్లి చేసుకుంటా.. ప్రకటించిన రాహుల్ గాంధీ
తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. రాయ్బరేలీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న రాహుల్ గ
Read Moreమధ్యాహ్నం 3 గంటలకు మల్కాజిగిరిలో 37.69% పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్ నమోదైనట
Read Moreతెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. తెలంగాణలో ఒంటి గంట వరకు 40.38 శాతం
Read Moreజనగామలో ఉద్రిక్తత... కాంగ్రెస్ .. బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ధర్మకంచ బాలికల పాఠశాలలో (పీఎస్ నెం: 263)ని పోలింగ్ బూత్నకు యువజన కాంగ్రెస్
Read Moreఇండియా కూటమి పవర్లోకి వస్తుంది.. ఎన్డీఏ పత్తా లేకుండా పోతది : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామిన సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని తెలిపారు. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సి
Read Moreతెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. ఉదయం 11గంటలకు 24.31 శాతం పోలింగ్ నమోదైనట్
Read Moreచింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట జి
Read Moreకొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు
Read Moreమంథనిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీ
ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంథనిలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. మంథని అ
Read More












