corona deaths

1.5 లక్షలకు దిగువన కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో రెండవ విడత కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతంలో రోజూ మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. కానీ.. గత వారం రోజుల నుంచి రోజూవార

Read More

థర్డ్ వేవ్‌పై ప్రభుత్వం ముందు జాగ్రత్త శూన్యం

ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్ వేయాలి ఇప్పటికే చాలా నష్టపోయాం.. ఇప్పుడు పిల్లల్ని కోల్పోవాలా?  రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావాలి.. ఎ

Read More

50 రోజుల తర్వాత అతి తక్కువ కరోనా కేసులు

కరోనా కేసులు లక్షన్నరే మరో 3,128 మంది మృతి.. 91.6 శాతానికి పెరిగిన రికవరీ రేటు 18 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ న్యూఢిల్లీ:&nb

Read More

తెలంగాణ‌లో కొత్త‌గా 2,982 కేసులు..21 మంది మృతి

హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌

Read More

ఏపీలో కొత్త‌గా 13,756 కేసులు..104 మంది మృతి

అమరావతి:  ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,756 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 16,71,742కి కరోనా కేసులు చేరాయి

Read More

కరోనాతో మేడారం సమ్మక్క పూజారి కన్నుమూత

ములుగు: మేడారం సమ్మక్క దేవాలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న సిద్దబోయిన సమ్మారావు (28) కరోనా బారిన పడి మృతి చెందారు. సమ్మారావుకు నెల క్రితం కరోనా స

Read More

తెలంగాణ‌లో కొత్త‌గా 3,762 కేసులు..20 మంది మృతి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,762 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది ఆరోగ్యశాఖ‌. అలాగే 3

Read More

డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్

నాంపల్లి: బోయిగూడా కమాన్ లోని సీతారాం బాగ్ లో బస్తీ ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాస్ బుక్స్ అందజేశారు.  పీఎం సురక్ష జీవన్ జ్యోతి, పీఎం సుర

Read More

తెలంగాణ‌లో కొత్త‌గా 3,043 కేసులు..21 మంది మృతి

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త&

Read More

భావోద్వేగంతో సోనూసూద్ ట్వీట్

క‌రోనా స‌మ‌యంలో సాయం చేస్తూ హెల్పింగ్ స్టార్ గా మారిపోయిన సోనూసూద్ ఎంతో మందికి సేవ‌లు చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అ

Read More

తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 22 వేల 315 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 67

Read More

సచ్చిపోతున్నం .. మీరన్నా కాపాడండి!

పోలీసులకు ఫోన్ చేసిన గట్టుప్పల్​ గ్రామస్తులు ఊర్లో కరోనాతో 8 మంది మృతి.. హెల్త్ ఆఫీసర్లు పట్టించుకుంటలేరని ఆవేదన  రంగంలోకి పోలీసుల

Read More

టీకాలు తగ్గుతున్నయ్.. మరణాలు పెరుగుతున్నయ్

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఒకవైప

Read More