corona

వైరస్‌తో కాదు.. ఆకలితో చచ్చిపోతాం

గల్ఫ్‌లోని వలస కూలీల ఆవేదన తినేందుక తిండి లేదంటున్న కూలీలు ఖతార్‌‌: చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని కరోనా వైరస్‌ వలస

Read More

నిత్యావసరాలు, మెడిసిన్స్​ సరిపడా ఉన్నాయి

జనం ఆందోళన చెందాల్సిన పనిలేదు: అమిత్​షా న్యూఢిల్లీ: లాక్​డౌన్​ను పొడిగించినా ఆహారం, మెడిసిన్స్ తో పాటు ఇతర నిత్యావసర వస్తువులు సరిపడా ఉన్నాయని, ఎవరూ

Read More

మే 3 వరకూ ఫ్లైట్లన్నీ బంద్

న్యూఢిల్లీ: అన్ని పాసింజర్​ ఫ్లైట్లను మే 3వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించారు. దేశంలో లాక్​డౌన్​ను మే 3 వరకూ పొడిగిస్త

Read More

ట్విట్టర్​ ఫ్రొఫైల్​ పిక్చర్ మార్చిన మోడీ

నోటికి కండువా చుట్టుకున్న ఫొటో పెట్టిన ప్రధాని మాస్క్​ల వాడకంపై జనంలో అవగాహన పెంచేందుకే న్యూఢిల్లీ: ట్విట్టర్​లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రొఫైల్​

Read More

మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క!

కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు.

Read More

ఇప్పట్లో కరోనా తగ్గే అవకాశాల్లేవు: డేవిడ్

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రమాదం మనల్ని వెన్నంటే ఉంటుందన్న నిజాన్ని తెలుసుకోవాలన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికార ప్

Read More

ఏడేళ్ల బాలుడిని, అతని తండ్రిని గాంధీ ఆస్పత్రికి తరలింపు

ఓ ఏడేళ్ల బాలుడికి  కరోనా సోకింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన వ్యక్తి  గత నెల   స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత స

Read More

ఈ షాప్‌‌ ఇప్పుడు వరల్డ్ ఫేమస్

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ముందుదాకా ఆ చిన్న ఊరు, అక్కడున్న ఆ షాప్‌‌‌‌ పేరు ఎవరికీ తెలియదు. కానీ, కరోనా దెబ్బకి ఇప్పుడు ఆ షాప్‌‌‌‌ పేరు ప్రపంచం మొత్తం రీచ్‌‌‌‌

Read More

ప్రాణహిత, పెన్ గంగ ఘాట్ల మూసివేత..నిలిచిపోయిన పడవలు

మహారాష్ట్ర లో విజృంభిస్తున్న కరోనా  ఘాట్ల మూసివేతతో ప్రమాదం తప్పిందంటున్న జనం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు చాలామంది  ప్రాణహిత, పెన్గంగా నది తీరాల

Read More

19 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19 లక్షల,24 వేల 679కి చేరింది. మృతుల సంఖ్య 1,1

Read More

కరోనా ఎఫెక్ట్.. తగ్గిన క్రైం రేట్​

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు :  కరోనా ఎఫెక్ట్ తో జిల్లాలో క్రైం రేటు పూర్తిగా తగ్గిపోయింది. లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవడంతో రోడ్లన

Read More

ఏటీఎంలు ఫుల్‌..క్యాష్ ఫుల్

ముంబై: బ్యాంకుల బ్రాంచుల్లోకి చాలా తక్కువ మంది కస్టమర్లనే అనుమతిస్తున్నప్పటికీ, ఏటీఎంలు మాత్రం ఫుల్‌‌‌‌క్యాష్‌‌‌‌తో కళకళలాడుతున్నాయి. సాధారణంగా ఏటీఎంల

Read More

కరోనా పేషెంట్ల మొబైల్స్ లో ప్రత్యేక యాప్

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా పేషెంట్లపై వైద్యారోగ్యశాఖ నిఘా పెంచింది. వైరస్ బారిన పడిన వ్యక్తుల ఫోన్లలో మానిటరింగ్ యాప్‌‌ను ఇన్‌‌స్టాల్ చేయిస్తోంది. దీన

Read More