
corona
గ్లోబల్ ఎక్స్ పోర్ట్ హబ్ గా ఇండియా!
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో గ్లోబల్గా తయారీ రంగం ఎక్కడికక్కడ ఆగిపోయింది. కరోనా, ట్రేడ్ వార్తో తీవ్రంగా దెబ్బతింటున్న కంపెనీలు తమ సప్లయ్ చెయి
Read Moreకరోనా మందు పేరుతో మోసం..ముఠా అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ పవర్ పెంచే మెడిసిన్ ఇస్తామంటూ మోసం చేస్తున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం
Read More7 కుటుంబాల్లో 101 మందికి కరోనా
కొందరు రూల్స్ పాటించకపోవడం వల్లే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్ల నుంచ
Read Moreనవంబర్లో మళ్లీ కరోనా ముప్పు
బీజింగ్: చైనాలో దాదాపుగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా వైరస్ నవంబర్ లో మళ్లీ తీవ్రంగా వ్యాపించే ప్రమాదం ఉందని చైనీస్ మెడికల్ ఎక్స్ పర్ట్ ఒకరు హెచ్చరించార
Read Moreనిర్లక్ష్యంతో కొంపముంచుతున్నకరోనా లింక్ లు
కరోనా ఏ వైపు నుంచి, ఎవరి ద్వారా వస్తుందో తెలియడం లేదు. కొందరి అజాగ్రత్త వల్ల , అవగాహన లేకపోవడం వల్ల దీని వ్యాప్తి పెరిగిపోతోంది. ఢిల్లీలో ఓ పిజ్జా బాయ
Read Moreప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల మంది డిశ్చార్జ్
న్యూఢిల్లీ: చైనాలో మొదలైన కరోనా మహమ్మారి.. మొత్తం ప్రపంచానికి విస్తరించి మారణహోమం సృష్టిస్తోంది. యూరప్, అమెరికాలో రోజూ వేలాది మంది జనం చనిపోతున్నారు.
Read Moreకరోనా కొమ్ములు విరిచిన కేరళ..56 శాతం రికవర్
న్యూఢిల్లీ:జనవరి 30.. దేశంలో ఫస్ట్ కరోనా కేసు నమోదైన రోజది. ఆ ఫస్ట్ కేసు రికార్డ్ అయింది కేరళలో. ఫస్ట్ మూడు కేసులు అక్కడే. అది మొదలు ఇప్పటిదాకా రె
Read Moreవిమాన చార్జీలు వాపస్ ఇవ్వాల్సిందే…
లాక్ డౌన్ నేపథ్యంలో రద్దయిన విమానాల చార్జీలను ప్రయాణికులకు తిరిగి ఇవ్వాలని ఆయా విమాన సంస్థలకు కేంద్రం ఆదేశించింది. దీంతో పాటు క్యాన్సిలేషన్ చార్జీలు వ
Read Moreసూర్యపేట జిల్లాలో మరో 16 : ఒకే ఫ్యామిలీలో 14
సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభించింది. బుధవారం ఒక్క రోజు కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు గురువారం పెరిగాయి. రాత్రి 7 గంటల వరకు 50
Read MoreSBI ఖాతాదారులకు శుభవార్త
ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. దీంతో ఎన్నిసార్లయినా ప్రజలు ఏటీఎంల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ
Read Moreరాష్ట్రంలో 700కి చేరిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్. గురువారం సాయంత్రం కరోనాపై మాట్లాడ
Read Moreఛత్తీస్గడ్లో కరోనాపై అవగాహన కల్పిస్తున్న మహిళలు
మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ పేదవారికి తిండి అందిస్తున్న మహిళలు రాయ్పూర్: ఛత్తీస్గడ్ బలోడ్ జిల్లాలోని గ్రామాల్లో మద్యపాన నిషేధం కోసం పోరాట
Read Moreఢిల్లీలో పెయిడ్ క్వారంటైన్ ఫెసిలిటీ
మూడు హోటళ్లలో ఏర్పాటు రోజుకు రూ.3100 అద్దె న్యూఢిల్లీ: ఢిల్లీలోని మూడు ప్రైవేట్ హోటల్స్లో అధికారులు పెయిడ్ క్వారంటైన్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు.
Read More