corona

అంబులెన్స్ రాలె.. స్కూటర్​పైనే దవాఖానకు.. ఇద్దరు మృతి

ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ కరోనా సస్పెక్ట్స్ మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఘటనలు ఇండోర్: ఇద్దరు కరోనా సస్పెక్టెడ్​ పేషెంట్లు టైంకు ట్రీట్​మెంట్ అందక ప్ర

Read More

ఏపీలో 502కు చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ మరో  19 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా పశ్చిమగోదావరిలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో ఒక్క కేసు న

Read More

సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో గుజరాత్‌ సీఎం

తనతో భేటీ అయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ రావడంతో అహ్మదాబాద్‌: కరోనా లక్షణాలు ఉన్నా.. రిజల్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా ప్రతి ఒక్కరు కచ్చ

Read More

20 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 65 కు చేరింది. ఇందులో 1,26,754 మంది చనిపోగా

Read More

కరోనాపై ఫైర్ సిబ్బంది కెమికల్ ఫైర్

రెడ్‍జోన్లలో.. డ్యూటీలు  నో మూమెంట్‍ ఏరియాల్లో కెమికల్‍ స్ప్రే  రిస్క్ టాస్క్ లో సేఫ్టీ కరువు  కష్టపడుతున్నా.. గుర్తింపు లేదని ఆవేదన  ఇన్సూరెన్స్, ఇన

Read More

నాకు కరోనా ఉందా?.ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న…

లాక్​డౌన్ కారణంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్​లో ఔట్ పేషెంట్(ఓపీ) సేవలు నిలిచిపోయాయి. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మినహాయిస్తే కరోనా భయంతో అనేక ప్రైవేట

Read More

మే 4 నుంచి ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభిస్తాం

మే 4 నుంచి ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది సంస్థ యాజమాన్యం. మొదటగా డొమెస్టిక్ ఫ్లైట్స్‌ను నడుపుతామని మంగళవారం చెప్పింది. మే 3 వర

Read More

ఢిల్లీలో ముగ్గురు డాక్ట‌ర్ల‌కు కరోనా పాజిటివ్‌

ఢిల్లీలో ముగ్గురు డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు ఆరోగ్య‌శాఖ‌ అధికారులు. ఆర్మీ డాక్టర్ తో సహా మరో ఇద్దరు డాక్ట‌ర్లు కరోనా వైరస్‌ భార

Read More

హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు

హీరోయిన్ శ్రియ భర్త ఆండ్రీ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని శ్రియ మీడియాకు తెలిపారు. ఆండ్రీకి పొడిదగ్గు, జ్వరం ఉందని శ్రియ చెప్పారు.  ప్రస్

Read More

డాక్టర్లకు నిద్రలేమి సమస్య ఎక్కువైంది

కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన డాక్టర్లపై సర్వే బీజింగ్‌: కరోనా పేషంట్ల కోసం పని చేసిన డాక్టర్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని ఒక స్టడీ ద్

Read More

ముస్లింలని.. మా దగ్గర కూరగాయాలు కొంటలేరు

అధికారులకు కంప్లైంట్‌ చేసిన.. యూపీకి చెందిన ఇద్దరు వ్యాపారులు బండా: ముస్లింలని తమ దగ్గర ఎవరూ కూరగాయలు కొనడం లేదని ఉత్తర్‌‌ప్రదేశ్‌ మహోబాకు చెందిన ఇద

Read More

టీబీ వ్యాక్సిన్ తో క‌రోనా కంట్రోల్ అవుతుందా?: WHO ప్ర‌క‌ట‌న‌

టీబీకి ఇచ్చే బీసీజీ వ్యాక్సినేష‌న్ వ‌ల్ల క‌రోనా కంట్రోల్ అవుతుంద‌ని ఇటీవ‌ల మూడు ప్ర‌ముఖ రీసెర్చ్ సంస్థ‌లు త‌మ అధ్య‌య‌నాల‌ను ప్ర‌చురించాయి. క్ష‌య ఎఫెక్

Read More

మే 3 వరకూ ఎందుకు?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్​డౌన్​ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ మే 3 వరకూ పెంచాలన్న దాని

Read More