crop
పశువులకు మేతగా మిరప చేన్లు
జగిత్యాల జిల్లాలో 1,880 ఎకరాల్లో మిర్చి సాగు ఫిబ్రవరిలో చేతికి రావాల్సిన పంట ముడత తెగులుతో 800 ఎకరాల్లో నష్టం కాత లేక జీవాలకు పంటను వదిలేస్తు
Read Moreనాలుగేండ్లవుతున్నా పంట రుణాలు మాఫీ చేయని సర్కారు
ఎప్పట్లాగే అన్నదాతల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్న బ్యాంకులు పైసలు ఆపడంతో ఆందోళనలో రైతులు మహబూబ్నగర్, వెలుగు : 'రైతుబంధు&
Read Moreఆరు నెలలుగా ఫండ్స్ లేక ముందుకు సాగని గిరి వికాసం పథకం
ఆసిఫాబాద్, వెలుగు: బోర్లు, కరెంట్ కనెక్షన్ల ద్వారా గిరిజన రైతుల బీడు భూములను సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
Read Moreజమ్మికుంట మార్కెట్లో పత్తి రైతుల కష్టాలు
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. అందరూ కలసి ఏకమై తక్కువ ధరకే కాటన్ కొంటున్నారని రైతు
Read Moreవడ్ల కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం
కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో దోపిడీ కొనంగనే ఆన్ లైన్ లో ఎంటర్ చేస్తలే.. పట్టించుకోని సర్కార్ రూ.వెయ్యికోట్లపైనే దోపిడీ హైదరాబాద్&z
Read Moreఆఫీసు ముందు ధాన్యం పడేసి నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఓ రైతు తనదైన శైలిలో నిరసన తెలిపాడు. అతడు మార్కెట్ కు తెచ్చిన వడ్ల బస్తాలను తూకం వ
Read Moreపత్తి దిగుబడి తగ్గినా.. కలిసొచ్చిన రేటు
ఎకరాకు 8 నుంచి 6క్వింటాళ్లకు పడిపోయిన దిగుబడి రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్న క్వింటాల్ పత్తి ఇంకా ధర పెరిగే అవకాశం ఉండడంతో పత్తిని నిల
Read Moreనాగర్ కర్నూల్ లో రోడ్డెక్కిన పత్తి రైతులు
నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై చర్యలు తీసుకోవాలి నాగర్ కర్నూల్ జిల్లా: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. పదర మండలం వంకేశ్వర
Read Moreమిర్యాలగూడలో ఒక్కసారిగా ధాన్యం రేటు తగ్గించేసిన మిల్లర్లు
మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడం, మిల్లులకు ధాన్యం భారీగా తరలివస్తుండడంతో మిల్లర్లు ఒక్కసారిగా రేటు తగ్గించేశారు. మిల్లర
Read Moreహుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన
కోహెడ/హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నాలుగు రోజులు గడుస్తున్నా వడ్ల కొనుగోలు ప్రార
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
Read Moreఆదిలాబాద్లో పత్తి కనీస మద్దతు ధర రూ.7850
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కనీస మద్దతు ధరకు నోచుకోవడం లేదు. రకరకాల షరతులు పెడుతూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రశ్ని
Read Moreమెదక్ జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం
మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. గతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 20 నుంచి 25 మీటర్ల లోతుకు పడిపోయిన సందర్భాలు
Read More












