
crop
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడు విరిగిపోవడంతో.. పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి పాపయ్యపేట గ
Read Moreకుభీర్లోఎండుతున్న మొక్కజొన్న పంట
కుభీర్, వెలుగు: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయానికి నిలువునా ఎండిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కుభీర్ మండలం
Read Moreప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే రామచంద్రునాయక్
కురవి ,వెలుగు: మిర్చి రైతులకు సరైన ధరను నిర్ణయించి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. కురవ
Read Moreకంది రైతుల పంట పండింది.. క్వింటాల్ కు మద్దతు ధర రూ.7 వేలు
బహిరంగ మార్కెట్ లో రూ.10 వేలు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కమర్షియల్ కొనుగోళ్లకు సిద్ధం రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో సాగు ఆద
Read Moreపంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య
నిజాంపేట, వెలుగు: ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలో చ
Read Moreజీవో 69ని అమలు చేయాలని సీఎంకు వినతి
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాకు సాగునీటిని అందించే జీవో 69ని త్వరగా అమలు చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ
Read Moreమిరప పంటకు నీరందించాలి
పెబ్బేరు, వెలుగు: మండలంలోని వివిధ గ్రామాల్లో వేసిన మిరప పంట ఎండిపోకుండా జూరాల అధికారుల ఎడమ కాలువ డీ19 కు నీటిని వదలాలని ఆల్ పార్టీస్ నాయకులు, రైతులు
Read Moreధాన్యం లారీని దహనం చేసిన మావోయిస్టులు
భద్రాచలం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల వేళ భద్రాచలం ఏజెన్సీలో మంగళవారం రాత్రి మావోయిస్టులు రెచ్చిపోయారు. ధాన్యంతో వస్తున్న లారీని తగులబెట్టి పోలీసులకు సవ
Read Moreఫారెస్ట్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు : గిరిజనులు
సత్తుపల్లి, వెలుగు: పోడు భూముల్లో అటవీ అధికారులు పంటను ధ్వంసం చేశారని శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వార
Read Moreరూ.10 వేలు అన్నరు.. పైసా ఇవ్వలే..
జనగామ జిల్లాలో ఇప్పటికీ అందని పంట నష్టపరిహారం ఎదురుచూపుల్లో 20 వేల మందికిపైగా రైతులు పట్టించుకోని ప్రభుత్వం జనగామ, వెలుగు : పంట నష్టపోయిన ప్రతీ ర
Read Moreసోయా రైతులను ఆదుకోవాలి
భైంసా, వెలుగు: వైరస్ సోకి పంట నష్టపోయిన సోయా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి శుక్రవారం డిమాండ్ చేశారు.
Read Moreమెట్ట పంటలు ఖల్లాస్.. పంటలను కాపాడుకోలేక రైతుల తిప్పలు
నడిగడ్డలో ఈ ఏడాది తగ్గిన సాగు విస్తీర్ణం పంటలను కాపాడుకోలేక రైతుల తిప్పలు బోర్లలోనూ అడ
Read Moreప్రజలను తప్పుదోవ పట్టిస్తున్రు : పెద్ది సుదర్శన్రెడ్డి
నెక్కొండ, వెలుగు : పంట నష్టపరిహారం విషయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్&zw
Read More