crop

ఖమ్మం మార్కెట్లో మిర్చికి మద్దతు ధర కరువు

జెండా పాట 22 వేలు .. కొనేది 12 వేలు    ఖమ్మం: మిర్చి ధర పడిపోయింది. మొన్నటి వరకు ఆకాశానికి ఎగబాకినట్లు 50వేలకు పైబడి ఎగబాకిన

Read More

జొన్నలకు మద్దతు ధర ఇస్తలె

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆదిలాబాద్ జిల్లా రైతు సర్కారుకు బెంచ్ నోటీసులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జొన్నల సాగు వివరాలు, పంట ద

Read More

కొనుగోలు కేంద్రం పెట్టి 40రోజులైనా కొంటలేరు

కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా  రామడుగు మండలం  దత్తోజిపేట   గ్రామంలో రైతులు  ఆందోళనకు  దిగారు. వడ్ల క

Read More

ఐకేపీ సెంటర్లో వడ్లు కొనడంలేదని రైతులేం చేశారంటే..

వడ్ల కాంటాలతో రోడ్డు దిగ్బంధం చేసి ధర్నా జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో రైతులు ఆందోళనకి దిగారు. ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగోలు చే

Read More

అమ్ముదామంటే అగ్గువకు అడుగుతున్నరు

రాష్ట్రంలో 45 లక్షల టన్నుల దిగుబడి రూ.1800 లోపే చెల్లిస్తున్న మిల్లర్లు  క్వింటాలుకు రూ.500 పైగా లాస్ మంచిర్యాల, వెలుగు:ధాన్యం కొనుగో

Read More

బాయిల్డ్ రైస్ కోటా పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి 6.05 లక్షల టన్నుల బాయిల్డ్​ రైస్ సేకరించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్

Read More

వాన బుగులుతో నష్టానికే అమ్ముకుంటున్న రైతులు

పూర్తిగా ఓపెన్​ కాని ఐకేపీ సెంటర్లు.. ఓపెన్​ అయిన చోట కొనుగోళ్లు అంతంతే క్వింటాల్​కు 200 నుంచి 400 దాకా లాస్​ సెంటర్లు, కల్లాల్లో తడుస్తున్న వడ

Read More

ఫసల్ బీమా పాత బాకీ  ఇంకా కట్టలే

మూడేండ్ల సంది బీమా వాటా కట్టని రాష్ట్ర సర్కార్​ పరిహారం ఆపేసిన బీమా కంపెనీలు నిలిచిపోయిన రూ.840.69 కోట్లు హైదరాబాద్, వెలుగు: పంట నష్టపోయ

Read More

ట్రాక్టర్లలో ధాన్యంతో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన

రైతులు రాకను చూసి రైస్ మిల్లుకు తాళం కరీంనగర్ జిల్లా శాయంపేటలో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా శాయంపేట గ్రామం దగ్గరలోని ఓ రైస్

Read More

దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ఏం చేశారు ?

ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే వడ్లు కొంటామనడం దారుణం హైదరాబాద్: కేసీఆర్ వాలకం చూస్తుంటే దొంగలు పడ్డ ఆర్నెళ్లకు.. అన్నట్లుంది అన్నారు కాంగ్రెస్ ప

Read More

కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ

Read More

పంజాబ్లో కొన్నట్లే తెలంగాణలో కొనాలి

సూర్యాపేట జిల్లా: పంజాబ్ లో  ఏ విధంగా ధాన్యం కొంటున్నారో తెలంగాణలోనూ అదే విధంగా కొనాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ధాన్యంపై కొనుగోలుపై కేంద్ర వైఖర

Read More

ఇద్దరు యువ రైతులు పాణం తీస్కున్నరు

పంట దిగుబడి రాలేదని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దారుణం ముత్తారం / మొగుళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో

Read More