crop

కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ

Read More

పంజాబ్లో కొన్నట్లే తెలంగాణలో కొనాలి

సూర్యాపేట జిల్లా: పంజాబ్ లో  ఏ విధంగా ధాన్యం కొంటున్నారో తెలంగాణలోనూ అదే విధంగా కొనాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ధాన్యంపై కొనుగోలుపై కేంద్ర వైఖర

Read More

ఇద్దరు యువ రైతులు పాణం తీస్కున్నరు

పంట దిగుబడి రాలేదని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దారుణం ముత్తారం / మొగుళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో

Read More

గిట్టుబాటు కాక టమాట తోటల్ని వదిలేస్తున్న రైతులు  

మహబూబ్​నగర్​, వెలుగు: టమాట రేట్లు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు కాకపోవడంతో టమాట తోటలను రైతులు అట్లనే వదిలేసుకుంటున్నారు. రాష్ట్రంలో దిగుబడులు బాగా రావడ

Read More

ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసిన మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలను

Read More

గుడ్డేలుగు వేషం.. కోతులు మాయం

సిద్ధిపేట: ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతులపాలవుతోంది. ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ఎంత ఆలోచించిన కోతుల సమస్యకి సొల్యూషన్ దొరకటంలేదు. ఇది ప్రస్తు

Read More

యాసంగిలో వడ్లు కొనం అని చెప్పడం సిగ్గుచేటు

మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా: యాసంగిలో వడ్లు కొనం అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటు అని మంత్రి ఎర్రబెల్లి దయాక

Read More

గిట్టుబాటు ధర కోసం రైతుల ధర్నా

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారిపై  బైఠాయించి రైతులు ధర్నా చేశారు.

Read More

కంది పోయింది.. రంది మిగిలింది

ఏడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తే  3 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట  వర్షాలు, తెగుళ్లతో  రైతన్న విలవిల    సర్కారు నుంచి పై

Read More

వడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం

ధర్మపురి, వెలుగు: వడ్లు తూకం వేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్ లో డబ్బులు పడలేదని ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం

Read More

కొనుడూ లేటే.. పైసలిచ్చుడూ లేటే

కొనుగోలు కేంద్రాల్లో వడ్లమ్మి రైతుల తిప్పలు హైదరాబాద్, వెలుగు: వడ్లు అమ్మడం నుంచి పైసలు చేతికొచ్చేదాకా రైతులకు అడుగడుగునా తిప్పలే ఎదురైతున్నయి

Read More

మోటర్ లేకుండానే బోరు నుంచి ఉబికివస్తున్న నీరు

ములుగు జిల్లా: గోగుపల్లిలో రైతు తన పొలంలో వేయించిన వ్యవసాయ బోరు నుంచి నీరు పైకి ఉబికివస్తుంది. వ్యవసాయం చేయడానికి నీటి వసతి లేక వర్షాలపైనే ఆధారపడ

Read More

కేంద్రం ధాన్యం కొనకపోతే ఇండియా గేట్ వద్ద పోస్తాం

మా ఆవేదన దేశమంతా తెలిసేలా నిరసన వ్యక్తం చేస్తాం కేంద్రం కొంటామనే వరకు పోరాడుతూనే ఉంటాం మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్: వానాకాలంలో పండిన ప్

Read More