crop

పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు.. కామారెడ్డిలో భారీ ర్యాలీ

పంట నష్ట పరిహారం చెల్లించాలంటూ కామారెడ్డిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నిజాంసాగర్ ​చౌరస్తా మీదుగా కలెక్టరేట

Read More

భూసార పరీక్షలు మరిచిన్రు...... సర్కార్ నుంచి ఆదేశాలు రాలే

ఆసిఫాబాద్, వెలుగు: మూడేళ్ల నుంచి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో భూ సార పరీక్షలు నిర్వహించక పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. జిల్లాలో 80 శాతం మంది

Read More

కేసీఆర్​ది మాటల ప్రభుత్వమే.. నెలైనా పైసా ఇవ్వలేదు : సంజయ్

రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు: అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు ఏడుస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

Read More

సీడ్ ఫెయిల్ అయితే అంతే సంగతులు! దాడులు చేస్తున్నా ఆగని నకిలీ సీడ్​ దందా

గద్వాల, వెలుగు: నడిగడ్డ సీడ్  పత్తికి పెట్టింది పేరు. సెల్ఫ్  ఎంప్లాయిమెంట్  లాగా ప్రతీ గ్రామంలోని రైతు ఎకరానో.. అర ఎకరానో సీడ్​ ప

Read More

కరీంనగర్ జిల్లాలో  పంట నష్టం 50 వేల ఎకరాలపైనే

చేతికొచ్చిన పంట నీటిపాలు కరీంనగర్ జిల్లాలో  పంట నష్టం 50 వేల ఎకరాలపైనే పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్న  రైతులు కొనుగోలు కేంద్రాల్

Read More

ఆగని వాన.. ఆగమైతున్న రైతన్న

ఆగని వాన.. ఆగమైతున్న రైతన్న ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా పడుతున్న వాన,వడగండ్లు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు  కొనుగోలు కేంద్రాల్లో

Read More

చెడగొట్టు వానలకు రైతులు ఆగం

హైదరాబాద్‌, వెలుగు: చెడగొట్టు వానలతో రైతులు ఆగమైతున్నరు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నీళ్లపాలైందని ఆవేదన చెందుతున్నారు. వానల కారణంగా కోసిన పంటన

Read More

చెడగొట్టు వానకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం

13 జిల్లాల్లో మిర్చి, మామిడి, వరి, మక్కపై తీవ్ర ప్రభావం ఈదురు గాలులకు తోడు వడగండ్లతో భారీ లాస్​ మండలాల వారీగా సర్వే చేస్తున్న అగ్రికల్చర్​ ఆఫీస

Read More

 పొలాల్లో పంటను నాశనం చేసిన బుల్డోజర్లు..

నేరాలు.. ఘోరాలు చేస్తున్న వ్యక్తుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేయటం.. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో చూశాం.. ఇప్పుడు మధ్యప్రదేశ్ సర్కార్ సరికొత్తగా ఆలోచి

Read More

నీరందక రైతన్నలకు ఇక్కట్లు

సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ప్రారంభం కాని పనులు జగిత్యాలలో ఐదు లిఫ్ట్​ల ఏర్పాటుకు నివేదిక వరద కాల్వ ఉన్నా ఎండిపోతున్న చెరువులు జగిత్

Read More

పశువులకు మేతగా మిరప చేన్లు

జగిత్యాల జిల్లాలో 1,880 ఎకరాల్లో మిర్చి సాగు ఫిబ్రవరిలో చేతికి రావాల్సిన పంట ముడత తెగులుతో 800 ఎకరాల్లో నష్టం కాత లేక జీవాలకు పంటను వదిలేస్తు

Read More

నాలుగేండ్లవుతున్నా పంట రుణాలు మాఫీ  చేయని సర్కారు

ఎప్పట్లాగే అన్నదాతల అకౌంట్లు  ఫ్రీజ్ ​చేస్తున్న బ్యాంకులు పైసలు ఆపడంతో ఆందోళనలో  రైతులు మహబూబ్​నగర్​, వెలుగు : 'రైతుబంధు&

Read More

ఆరు నెలలుగా ఫండ్స్ లేక ముందుకు సాగని గిరి వికాసం పథకం

ఆసిఫాబాద్, వెలుగు: బోర్లు, కరెంట్​ కనెక్షన్ల ద్వారా గిరిజన రైతుల బీడు భూములను సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న

Read More