crop
నాగర్ కర్నూల్ లో రోడ్డెక్కిన పత్తి రైతులు
నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై చర్యలు తీసుకోవాలి నాగర్ కర్నూల్ జిల్లా: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. పదర మండలం వంకేశ్వర
Read Moreమిర్యాలగూడలో ఒక్కసారిగా ధాన్యం రేటు తగ్గించేసిన మిల్లర్లు
మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడం, మిల్లులకు ధాన్యం భారీగా తరలివస్తుండడంతో మిల్లర్లు ఒక్కసారిగా రేటు తగ్గించేశారు. మిల్లర
Read Moreహుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన
కోహెడ/హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నాలుగు రోజులు గడుస్తున్నా వడ్ల కొనుగోలు ప్రార
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
Read Moreఆదిలాబాద్లో పత్తి కనీస మద్దతు ధర రూ.7850
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కనీస మద్దతు ధరకు నోచుకోవడం లేదు. రకరకాల షరతులు పెడుతూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రశ్ని
Read Moreమెదక్ జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం
మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. గతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 20 నుంచి 25 మీటర్ల లోతుకు పడిపోయిన సందర్భాలు
Read Moreసీఎంఆర్ ఆలస్యంతో సర్కారు కొరడా
వచ్చే సీజన్ నుంచి ఇవ్వొద్దని సూత్రప్రాయంగా నిర్ణయం! మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక మిల్లులకు ఇచ్చే యోచన ఎఫ్సీఐ అనుమతి కోరిన
Read Moreపామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి
వరంగల్: పామాయిల్ సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జిల్లాలోని పర్వతగిరిలోని తన వ్య
Read Moreరైస్ మిల్లులో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయినయ్
సిద్దిపేట జిల్లాలో కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైస్ మిల్లుల్లో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. ఆరుబయటే వడ్లు పోయడంతో ధాన్యం తడిసి ముద్దయింది.
Read Moreఖమ్మం మార్కెట్లో మిర్చికి మద్దతు ధర కరువు
జెండా పాట 22 వేలు .. కొనేది 12 వేలు ఖమ్మం: మిర్చి ధర పడిపోయింది. మొన్నటి వరకు ఆకాశానికి ఎగబాకినట్లు 50వేలకు పైబడి ఎగబాకిన
Read Moreజొన్నలకు మద్దతు ధర ఇస్తలె
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆదిలాబాద్ జిల్లా రైతు సర్కారుకు బెంచ్ నోటీసులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జొన్నల సాగు వివరాలు, పంట ద
Read Moreకొనుగోలు కేంద్రం పెట్టి 40రోజులైనా కొంటలేరు
కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోజిపేట గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. వడ్ల క
Read Moreఐకేపీ సెంటర్లో వడ్లు కొనడంలేదని రైతులేం చేశారంటే..
వడ్ల కాంటాలతో రోడ్డు దిగ్బంధం చేసి ధర్నా జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో రైతులు ఆందోళనకి దిగారు. ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగోలు చే
Read More