
crop
కామారెడ్డి జిల్లాలో నేలవాలిన పంటలు
పత్తి, సోయా, అపరాల పంటలకు భారీ నష్టం కొన్నిచోట్ల కొట్టుకుపోయిన పంటలు ఆవేదన చెందుత
Read Moreబాస్మతీ రైస్ ఎగుమతులపైనా బ్యాన్
రైస్ ఎగుమతులపై నిషేధం న్యూఢిల్లీ : పార్బాయిల్డ్ (పాక్షికంగా ఉడకబెట్టిన
Read Moreమిర్చి డబ్బులు ఎవరు ఇస్తారు?.. 18 లక్షలతో నేపాల్ ముఠా పరార్
గద్వాల, వెలుగు: మిర్చి అమ్మిన డబ్బులు చేతికి అందక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులోని రైతుమిత్ర కోల్డ్ స్టోరే
Read Moreఎవరూ కొనటం లేదు : భారీగా తగ్గిన టమాటా హోల్ సేల్ ధర..
కొన్ని రోజులుగా సామాన్యునికి చుక్కలు చూపిస్తోన్న టమాటా ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. ములకల చెరువు వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా టమోట
Read Moreపెరిగిన ఖర్చు .. తగ్గిన పసుపు సాగు
ఉమ్మడి వరంగల్లో ఐదేండ్లలో 90 శాతం తగ్గుదల పెట్టుబడి, కూలీల ఖర్చు పెరగడం, రేటు లేకపోవడంతో ఆసక్తి చూపని రైతులు వాతావరణం అనుకూలించక తగ
Read Moreరెండో విడత పంట నష్టపరిహారం రూ.304 కోట్లు
ఫండ్స్ రిలీజ్పై ప్రభుత్వం ఉత్తర్వుల జారీ హైదరాబాద్, వెలుగు: మార్చి 22 నుంచి ఏప్రిల్ 27 వరకు రాష్ట్రంలో కురిసిన అకాల వ
Read Moreకాంటా పెట్టిన జొన్నలు తరలించాలని రైతుల ధర్నా
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు. జొన్నలు కాంటా పెట్టి పది రోజులవుతున
Read More3.81 లక్షల ఎకరాల్లో పంటనష్టం.. వ్యవసాయశాఖ నివేదిక
మొదటి విడతలో 1.51 లక్షల ఎకరాల్లో పంటనష్టం అంచనా రెండో విడతలో రూ. 230 కోట్ల పరిహారం ఇప్పటికీ విడుదల కాని నిధులు హైదరాబాద
Read Moreకాంటా పెట్టి నెల దాటినా.. వడ్ల పైసలు పడ్తలే..
జనగామ జిల్లాలో రూ. 128 కోట్లు పెండింగ్ సెంటర్ల చు
Read Moreగిట్టుబాటు కాదాయె.. పరిహారం రాదాయె .. రాష్ట్రంలో రైతుల అరిగోస
గిట్టుబాటు కాదాయె.. పరిహారం రాదాయె .. రాష్ట్రంలో రైతుల అరిగోస రోజుల తరబడి వడ్లు కాంటా పెడ్తలే.. తాలు, తరుగుతో మిల్లర్ల దోపిడీ
Read Moreమక్క చేనులో అగ్ని ప్రమాదం..రూ. 1.5 లక్షల నష్టం
సుజాతనగర్, వెలుగు : మండలంలోని వేపలగడ్డ లో చింతలపుడి రోసిరెడ్డి కి చెందిన మక్క తోటలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. బాధితుడు తె
Read Moreరైతుబంధు పైసలు కల్లంలనే ఖతం అయితున్నయ్
రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం తరుగు, తేమ పేరిట దోపిడీ వడ్లు ఆరపోయడానికే వేల ఖర్చు ధాన్యం మీద కప్పేటార్పాలిన్ల భారం రైతుదే &n
Read Moreతడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.. ఏపీ సర్కార్ కు చంద్రబాబు అల్టిమేటం
ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ధాన్యం కొనుగోలు కోసం సోమవారం( మే8) సాయంత్రం లోపు ప్రభుత్వం ముందుకు రావాలని డిమ
Read More