death
రామలింగేశ్వర సిద్దాంతి మృతికి చంద్రబాబు సంతాపం
హైదరాబాద్: ములుగు రామలింగేశ్వర సిద్దాంతి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రామలింగ
Read Moreమరో ఇద్దరు టీచర్లను బలి తీసుకున్న 317జీవో
వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడంతో ఆర్మూర్ లో ఒకరు సూసైడ్ బదిలీపై మనస్తాపంతో అనారోగ్యం పాలై హనుమకొండలో మరొకరు మృతి మోర్త
Read Moreకరోనా 2021: గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి
కరోనా వైరస్ ఎఫెక్ట్ రాష్ట్రంపైనా చాలానే పడింది. చాలా మంది ఫ్రంట్ లైన్ సిబ్బందితో సహా జనం చనిపోయారు. ట్రీట్మెంట్ దగ్గర్నుంచి కరోనా కేసులు, మరణాల లెక్కల
Read Moreయువ నటి ఆత్మహత్య
ముంబై: వేధింపులు భరించలేక ఓ నటి చనిపోయిన సంఘటన ముంబైలో కలకలం రేపింది. గురువారం ఈ సంఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. నటి తన స్నేహితుల
Read Moreజమ్మలమడక పిచ్చయ్య కన్నుమూత
వరంగల్ జిల్లా : తొలి తరం బాల్ బాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహిత జమ్మలమడక పిచ్చయ్య కన్నుమూశారు. ఈ నెల 21న 104 వ
Read Moreఇజ్రాయెల్లో తొలి ఒమిక్రాన్ మరణం
ప్రపంచదేశాలను ఒమిక్రాన్ భూతం వెంటాడుతోంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికాల్లో ఈ వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోయారు. తాజాగా ఒమిక్రాన్ బారినపడి ఇజ్రాయెల్ లో &n
Read Moreపొలం రాసియ్యలేదని తల్లిని కొట్టి చంపింది
మెదక్, వెలుగు: పొలం పట్టా చేయలేదని కన్న కూతురే తల్లిని కొట్టి చంపింది. మెదక్ జిల్లా హవేలిఘనపూర్మండలం తొగిటలో గురువారం హత్యకు గురైన మహిళను చంపింది కూ
Read Moreతల్లిదండ్రి మృతితో రోడ్డున పడ్డ అక్కాచెల్లెళ్లు
మహబూబ్నగర్, వెలుగు: మూడేళ్ల వ్యవధిలోనే అమ్మానాన్నలను కోల్పోవడంతో ఆ ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. ఏమీ తెలియని వయసులో ఎవరి వద్ద ఉండాలో తెలియ
Read Moreచిన్నారిని బైక్పై ఎక్కించుకుని..
ఆరేండ్ల పాప రెండు రోజులుగా మిస్సింగ్.. చివరకు పొరుగింట్లో డెడ్బాడీ ఇంటి ఓనర్&
Read Moreశివశంకర్ మాస్టర్ మృతిపట్ల చిరంజీవి సంతాపం
కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు అని చిరంజీవి తెలిపారు. శివ శంకర్ మా
Read Moreఅనాథలైన నలుగురు చిన్నారులు
చిట్యాల, వెలుగు: నాలుగేండ్ల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి జ్వరంతో మృతిచెందడంతో నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం
Read Moreఆస్తి కోసం అమ్మను కొట్టి చంపిండు
వర్ని, వెలుగు: ఆస్తి విషయంలో కన్న తల్లిని కొట్టి చంపాడో కొడుకు. స్థానికులు, సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ల
Read Moreతిరుపతిలో భారీ వర్షం: నీట మునిగి నవ వధువు మృతి
తిరుపతి: ఏపీ తిరుపతిలో ఘోరం జరిగింది. భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు చనిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు కర్ణాటక రాయచూరు నుంచి తిరుమల శ్రీ
Read More












