V6 News

Delhi CM Arvind Kejriwal

ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగింపు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగించారు. ఈనెల 31 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఈ ఒక్క వారం ప్రజలు సహకరించాలని

Read More

ప్రజల్ని కాపాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు నాలుగు సూచనలతో కూడిన ఓ లేఖను

Read More

హోం ఐసోలేషన్‌‌లో ఉన్నారా?.. ఇంటికే ఆక్సిజన్ సప్లయ్

న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్ద ఐసోలేషన్‌‌లో ఉన్న వారికి ఆక్సిజన్‌ను అందించే దిశగా ఏర్పాట్లు చేసి

Read More

కరోనా క్రైసిస్‌‌పై మోడీని బద్నాం చేస్తారేంటి?

గుహవాటి: దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీని బద్నాం చేయడం సరికాదని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా

Read More

కష్టమైనా తప్పడం లేదు.. 26 వరకు లాక్ డౌన్

ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండటంతో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.ఇవాళ రాత్రి 10 గంటల న

Read More

కోవిడ్ నాలుగో వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టం

న్యూఢిల్లీ: నాలుగో కరోనా వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యం

Read More

ప్రధాని మోడీ పాలన బ్రిటీషోళ్ల కన్నా ఘోరం!

మీరట్ మహాపంచాయత్​లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  మీరట్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్ అని ఢిల్లీ

Read More

ఆన్ లైన్లో సీఎం కూతురిని మోసం చేసినవారిలో ముగ్గురి అరెస్టు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను మోసం చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సాజిద్, కపిల్, మన్వేంద్

Read More

రైతుల నిరసనలు ఇంకా ముగియలేదు

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో హింసకు పాల్పడిన వారిని కచ్చితంగా శిక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ ఘటన దురదృష్టకరమని.

Read More

అసింప్ట‌మేటిక్ క‌రోనా పేషెంట్లలో స‌డ‌న్‌గా మ‌ర‌ణాలు.. ఈ డెత్స్ ఆపే సుర‌క్ష చ‌క్ర‌మిదే

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజు రోజుకీ భారీగా క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే దేశంలో 4 ల‌క్ష‌ల 90 వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు నమోద‌

Read More

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

న్యూ ఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 43 కు చేరుకుంది.  ఆదివారం అనాజ్ మండిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిందీ ఘటన.  ప్రమాదం

Read More