Delhi
ఒక్కో ఎంపీ స్థానానికి ముగ్గురి పేర్లు..ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ
ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ న
Read Moreఖర్గే పీఎం అంటే.. కాంగ్రెస్ ఒప్పుకుంటదా? మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశ్న
న్యూఢిల్లీ: ‘‘ఖర్గేజీ.. మీరు ప్రధాని కావాలనుకుంటున్నారా? దీనికి మీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా?” అని ఖర్గేను మాజీ ప్రధాని దేవెగౌడ
Read Moreరైతుల ఆందోళన.. ఢిల్లీ బార్డర్లో టెన్షన్
నోయిడా: ఉత్తరప్రదేశ్ రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం సేకరించిన తమ భూమికి పరిహారం పెంచాలనే డిమాండ్తో గురువారం గ్రేటర్ నోయిడా నుంచి పార్లమెంట్ ము
Read Moreఢిల్లీలో మొన్న కర్నాటక.. నిన్న కేరళ, తమిళనాడు
కేంద్రంపై ప్రతిపక్షాల పోరాటం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిధులు ఇస్తలేదు: కేజ్రీవాల్ కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతిన్నది: పినరయి
Read Moreరాహుల్ న్యాయ్ యాత్రకు మళ్లీ బ్రేక్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తుండటంతో ఈ యాత
Read Moreఢిల్లీకి లక్షల మంది రైతుల ట్రాక్టర్ల యాత్ర
దేశ వ్యాప్తంగా ఉన్న 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీ పాదయాత్రకు తరలిరావాలని యూనియన్ కిసాన్ మోర్చా నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పిలుపు నిచ్చారు.
Read Moreకాంగ్రెస్ వర్సెస్ బీజేపీ .. ఢిల్లీ, బెంగళూరులో పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటకు చెందిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు బుధవారం ఢిల్లీ, బెంగళూరులో పోటాపోటీ నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని బీజేప
Read Moreఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి
ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Read Moreకర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో BJP ఎంపీలు నిరసన
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ను దుర్వినియోగం చేస్తోందని బుధవారం కర్ణాటక బీజేపీ ఎంపీలు పార్లమెంట్ జంతర్ మంతర్ ముందు నిరసన వ్యక్తం చ
Read Moreకేజ్రీవాల్ పీఏ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ జల్ బోర్డు టెండర్ అక్రమాలపై విచారణలో రెయిడ్స్ న్యూఢిల్లీ: తమకు మేలు జరిగేలా ఢిల్లీ జల్ బోర్డు టెండర్లలో ఆప్ సర్కారు అక్రమ చెల్లింపులు చేస
Read Moreబీసీలను విస్మరిస్తే సహించం: ఆర్. కృష్ణయ్య
న్యూఢిల్లీ, వెలుగు: దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలవి భిక్షపు బతుకులు కావని, ఆ వర్గాన్ని విస్మరిస్తే సహించబోమని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంఘం అధ
Read More7న ఢిల్లీకి చంద్రబాబు... బీజేపీ పెద్దలతో భేటి
ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ( ఫిబ్రవరి 7) ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం రాత్రి ఆయన బీజేప
Read Moreకాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ తో కలిసి ఢిల్లీల
Read More