Delhi
ఆ పార్టీ మీకేమిచ్చింది?
గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు అర్వింద్ కేజ్రీవాల్ పిలుపు రాజ్ కోట్: బీజేపీలోనే ఉంటూ ఆప్ కోసం పని చేయాలని గుజరాత్లోని బీజేపీ కార్యకర్తలకు ఆప్ చ
Read More200 కోట్ల దోపిడీ కేసులో నోరాను విచారించిన పోలీసులు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న 200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు
Read Moreసోనియా గాంధీకి మాతృవియోగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్
Read Moreసీబీఐ సోదాలు..లాకర్లో ఏమి దొరకలేదు
మద్యం పాలసీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను సీబీఐ అధికారులు తనిఖీ చేశారు. ఘజియాబాద్లోని పంజ
Read Moreకవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు
లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణ
Read Moreఆసక్తికరంగా మారిన గవర్నర్ తమిళిసై ఢిల్లీ టూర్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నా ఆమె.. పలువురు కేంద్రమంత్రులను
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉంది
లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లికర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్క
Read Moreమనీష్ సిసోడియా భారతరత్నకు అర్హుడు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని చీల్చి, మెజార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి బీజేపీలో చేరితే సీఎం పోస్ట్ ఇస్తామని తనకు ఆఫర్ వచ్చిందంటూ
Read Moreవెంకట్ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తం
మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ప్రియాంక గాంధీ, కేసీ వే
Read Moreజంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత
రేపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు రైతుసంఘాలు సిద్ధమవుతున్నాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు జంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సిమ
Read More‘మునుగోడు సమరభేరి’కి సర్వం సిద్ధం
నల్గొండ: మునుగోడులో రేపటి అమిత్ షా సభకు సర్వం సిద్దమైంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు కమలం నేతలు. సభకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర హోంమంత్రి అమ
Read Moreకాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, గల్లీలో ఎక్కడా లేదు
చండూరు, వెలుగు: రాష్ట్రంలో బైపోల్ ఎక్కడ వచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం చండూరు మండల
Read More












