Delhi

రాష్ట్రంలో రాహుల్ టూర్ షెడ్యూల్ 

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ చేరుకుంటారు

Read More

న్యాయ సదస్సుకు కేసీఆర్ డుమ్మా!

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సుకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు.ఈ కార్యాక్రమానికి వివిధ రాష్

Read More

వడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు

దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు పడుతున్నారు. హర్యానాలోని గురుగ్రామ్ లో ఎన్నడూ లేనంతగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు అక్కడ

Read More

మాస్క్ కంపల్సరీ.. లేకుంటే రూ.500 ఫైన్

ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీలో కొవిడ్ 19 బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన సర్

Read More

జహంగీర్పురిలో భారీ భద్రత

జహంగీర్ పురి కూల్చివేత వ్యవహారంలో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది

Read More

దేశంలో పెరుగుతోన్న కోవిడ్ కేసులు

కరోనా కేసులు మరోసారి పెరిగాయి. కొత్త కేసులు, యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు పెరగడంతో ఆందోళన వ్యక్తమౌతుంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ 2

Read More

జహంగీర్పురిలో ఉద్రిక్త పరిస్థితులు

ఢిల్లీలోని జహంగీర్ పురిలో పోలీసులు భారీగా మోహరించారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో ప్రాంతంలో హింస జరిగింది. దీంతో.. జహంగీర్ పురిలో అక్రమ

Read More

ఢిల్లీలో పెరుగుతోన్న కోవిడ్ కేసులు

      కరోనా పెరుగుతుండటంతో సర్కార్‌‌‌‌ నిర్ణయం     స్కూళ్లు ఎప్పట్లానే  నడుస్త

Read More

పెరుగుతున్న కేసులు.. ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం..

ఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . మాస్క్ తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు  సమాచారం. వ

Read More

పంజాబ్ తో మ్యాచ్.. ఢిల్లీకే ఎక్కువ అవ‌కాశాలు..!

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాంప్‌లో ఐదు కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాల మధ్య ఇవాళ (ఏప్రిల్‌ 20) ఢిల్లీ, పంజాబ్‌ కి

Read More

ఢిల్లీలో ఆటో,ట్యాక్సీ,మినీ బస్సు డ్రైవర్ల సమ్మె

ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, మినీ బస్సు డ్రైవర్ల సంఘాలు సమ్మె చేపట్టాయి.పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఛార్జీలు పెంచాలని, సీఎన్ జీ ధరలు తగ్గించాలని కార్మిక

Read More

కరోనా కలకలం.. ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. థర్డ్ వేవ్ తర్వాత భారీగా తగ్గిన కేసులు, మరణాలతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకున్న నేపథ్యంలో ఒక్కసారి

Read More

ఢిల్లీలో మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువతి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అక్షర్ ధామ్ మెట్రో స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఓ యువతి(25) ఆత్మహత్యకు యత్నించింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ సమయంలో చాకచక్యంగా వ

Read More