Delhi
ఢిల్లీ నుంచే యూరప్లోని కారుని టెస్ట్ డ్రైవ్ చేసిన ప్రధాని
5జీ టెక్నాలజీతో ఢిల్లీ నుంచి యూరప్లోని కారును ప్రధాని నరేంద్రమోడీ టెస్ట్ డ్రైవ్ చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సాయంతో స్వీడన్లోని కారున
Read Moreదేశంలో ప్రారంభమైన 5జీ సేవలు
దేశంలో 5 జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్ ను ప్రధాని మోడీ లాంచ్ చేశార
Read Moreదాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం గౌరవంగా ఉంది
ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
Read Moreనామినేషన్ దాఖలు చేసిన మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ఆఫీసులో అధికా
Read Moreనామినేషన్ దాఖలు చేసిన శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రా
Read Moreఆసక్తికరంగా మారిన కాంగ్రెస్ అధ్యక్ష పోరు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో బరిలో ఎవరెవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారిం
Read Moreరాజస్థాన్ సంక్షోభానికి నాదే నైతిక బాధ్యత
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తాను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్నట్లు ..గతంలో క
Read Moreకాంగ్రెస్ అధ్యక్ష పదవిపై సస్పెన్స్
కాంగ్రెస్ లో అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్నా.. ఇప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ
Read Moreలిక్కర్ స్కామ్లో రెండో అరెస్టు
ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు అరెస్ట్ రాష్ట్ర నేతల్లో మొదలైన వణుకు రామచంద్ర పిళ్లైతో సమీర్కు వ్యాపార లింకులు
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాంలో సమీర్ మహింద్రు అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్టయ్యారు. వ్యాపారి సమీర్ మహింద్రును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా
Read Moreఢిల్లీలోని కర్తవ్యపథ్లో బతుకమ్మ వేడుకలు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమే బతుకమ్మ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ గడ్డపై బతుకమ్మ సంబురాలతో తెలంగాణ గౌరవానికి
Read Moreఏపీ, తెలంగాణ మధ్య కుదరని ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం హోంశాఖ నిర్వహించిన కీలక సమావేశం అసంపూర్తిగా ముగిసింది. చాలా అంశాలపై
Read Moreఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో గెహ్లాట్ నిలుస్తారా..?
సంక్షోభంలో ఉన్న రాజస్థాన్ రాజకీయం ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ జైపూర్ వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
Read More












