Delhi

ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసిన జగన్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయమే కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలి

Read More

ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.5 శాతం

ఢిల్లీలో కరోనా కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో కరోనా పా

Read More

1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ:కరోనా కొత్త వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 1,431 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్

Read More

ఢిల్లీలో ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేని వారికీ ఒమిక్రాన్

తొలిగా దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి.. కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు చేరినట్టుగా కనిపిస్తోందని ఢిల్లీ మంత్రి సత్యేందర్

Read More

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో బుధవారం ఏకంగా 923 కేసు

Read More

ఢిల్లీలో ఎల్లో అలర్ట్: బారులు తీరిన జనం

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో దేశ రాజధానిలో కరోనా రూల్స్ నిబంధనలను కఠినతరం చేశారు. ఎల్లో అలర్ట్ విధించిన కేజ్రీవాల్ సర్కారు..

Read More

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య ముంబైలో 70, ఢిల్లీలో 50శాత

Read More

ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్ 

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 0.5శాతానికి పెరగడ

Read More

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. 

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసుల తీవ

Read More

ఫ్రూట్​ దోశ.. తింటే వావ్ అనాల్సిందే!

దోశ.. ఎక్కువమంది ఇష్టంగా తినే బ్రేక్​ఫాస్ట్. ఎగ్ దోశ, పనీర్​ దోశ, మైసూర్​ మసాలా దోశ...  ప్రాంతాన్ని బట్టి, టేస్ట్​ని బట్టి దోశలో చాలా రకాలు ఉన్నా

Read More

కేంద్రం ధాన్యం కొనకపోతే ఇండియా గేట్ వద్ద పోస్తాం

మా ఆవేదన దేశమంతా తెలిసేలా నిరసన వ్యక్తం చేస్తాం కేంద్రం కొంటామనే వరకు పోరాడుతూనే ఉంటాం మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్: వానాకాలంలో పండిన ప్

Read More

ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఢిల్లీలో చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలిగాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9

Read More

దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియెంట్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసు

Read More