
Delhi
ఢిల్లీలో ఎల్లో అలర్ట్: బారులు తీరిన జనం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో దేశ రాజధానిలో కరోనా రూల్స్ నిబంధనలను కఠినతరం చేశారు. ఎల్లో అలర్ట్ విధించిన కేజ్రీవాల్ సర్కారు..
Read Moreమళ్లీ విజృంభిస్తున్న కరోనా
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య ముంబైలో 70, ఢిల్లీలో 50శాత
Read Moreఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్
ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 0.5శాతానికి పెరగడ
Read Moreఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎల్లో అలర్ట్..
ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసుల తీవ
Read Moreఫ్రూట్ దోశ.. తింటే వావ్ అనాల్సిందే!
దోశ.. ఎక్కువమంది ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్. ఎగ్ దోశ, పనీర్ దోశ, మైసూర్ మసాలా దోశ... ప్రాంతాన్ని బట్టి, టేస్ట్ని బట్టి దోశలో చాలా రకాలు ఉన్నా
Read Moreకేంద్రం ధాన్యం కొనకపోతే ఇండియా గేట్ వద్ద పోస్తాం
మా ఆవేదన దేశమంతా తెలిసేలా నిరసన వ్యక్తం చేస్తాం కేంద్రం కొంటామనే వరకు పోరాడుతూనే ఉంటాం మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్: వానాకాలంలో పండిన ప్
Read Moreఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఢిల్లీలో చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలిగాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9
Read Moreదేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియెంట్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసు
Read Moreమహారాష్ట్ర సహా 5 రాష్ట్రాల్లో ఆంక్షలు
ముంబై/న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో రూల్స్ ను స్ట్రిక్ట్ చేశారు. మహారాష్ట్
Read More60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో FCI కి ఇచ్చిందెంత?
60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో తెలంగాణ ప్రభుత్వం.. FCI కి ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాతధాన్యమే ఇవ్వకుండా.. కొత్త ధాన
Read Moreతెలంగాణ రైతులను అవమానిస్తున్రు
తెలంగాణలో వానాకాలంలో పండిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్రం చెప్ప
Read Moreవిజృంభిస్తున్న ఒమిక్రాన్.. 350 దాటిన కేసులు
ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 358కి చేరింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 100
Read Moreఒమిక్రాన్ ఎఫెక్ట్: హెల్త్ స్టాఫ్, మెడిసిన్ స్టాక్ పెంచుతున్నం
రోజుకు లక్ష కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండడం, దేశ
Read More