Delhi

కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలె

కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించకుండా వారిపై పోలీసులతో దాడులు చేయించడం బాధాకరమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం క

Read More

ఢిల్లీలో నిన్న 49 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇవాళ చల్లని వాతావరణం 

ఢిల్లీలో డిఫరెంట్ వెదర్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలో నిన్న గరిష్ఠంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా..ఇవాళ వాతావరణం చల్లగా మారింది. నాలుగు రోజుల

Read More

సీఈసీగా బాధ్యతలు తీసుకున్న రాజీవ్​ కుమార్

భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్​ కుమార్​ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సీఈసీగా బాధ్యతలు స్వీకరించా

Read More

త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన ఆయన... ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేశారు. రెండ

Read More

సీఎం ఠాక్రే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతా

మహారాష్ట్ర సీఎం ఠాక్రే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానన్నారు అమరావతి ఎంపీ నవనీత్ రానా. ఠాక్రే హిందూ వ్యతిరేకి కాకపోతే.. ఆయన బహిరంగ సభలో హనుమాన్ చాలీసా

Read More

ఢిల్లీ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణల తొలగింపు

ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సౌత్ ఢిల్లీలో మరోసారి బుల్డోజర్ డ్రైవ్ చేపట్టారు. న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు మున

Read More

పార్టీ రుణం తీర్చుకోండి..

ఢిల్లీ : ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీలో కీలక అంశాలపై చర్చించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు

Read More

సీఎస్‌కే కుమ్మేసింది..

నవీ ముంబై: చెన్నై సూపర్ కింగ్స్​కు మరో విక్టరీ. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన సీఎస్ కే ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్​లో 91 రన్స్​తో  ఢిల్లీ క్యాపిటల్స

Read More

నీట్ పీజీ ఎగ్జామ్​ షెడ్యూల్ ప్రకారమే

ఢిల్లీ : నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల పరీక్షను జులై 9కి వాయిదా వేశారని నేషనల్ బోర్

Read More

బగ్గా అరెస్టుపై 3 రాష్ట్రాల పోలీసుల గొడవ

ఉదయం అరెస్టు చేసిన పంజాబ్​ పోలీసులు పంజాబ్​కు తరలిస్తుండగా అడ్డుకున్న హర్యానా ఆఫీసర్లు వెనక్కు తెచ్చిన ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ : ఢిల్లీ

Read More

రాష్ట్రంలో రాహుల్ టూర్ షెడ్యూల్ 

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ చేరుకుంటారు

Read More

న్యాయ సదస్సుకు కేసీఆర్ డుమ్మా!

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సుకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు.ఈ కార్యాక్రమానికి వివిధ రాష్

Read More

వడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు

దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు పడుతున్నారు. హర్యానాలోని గురుగ్రామ్ లో ఎన్నడూ లేనంతగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు అక్కడ

Read More