Delhi
కరోనా కేసులు తగ్గుతుండడంతో ఢిల్లీలో ఆంక్షలు డౌన్
కరోనా కేసులు తగ్గుతుండడంతో ఢిల్లీలో ఆంక్షలు సడలిస్తున్నారు. 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతిచ్చారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే
Read Moreవార్ మెమొరియల్ లో కలవనున్న అమర్ జవాన్ జ్యోతి
ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర్ జవాన్ జ్యోతి ఇవాళ ఆరిపోనుంది. 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న ఈ జ్యోతిని నేషనల్ వార్ మెమొరియల్ లో విలీనం చేయనున్
Read Moreతగ్గుతున్న కేసులు.. ఆంక్షలు సడలిస్తున్న సర్కారు
ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో అమలు చేస్తున్న వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది
Read Moreఢిల్లీ వాసులను వణికిస్తోన్న చలిగాలులు
దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి ఏర్ప
Read Moreజైలులో ఫోన్ మింగేసిన ఖైదీ.. నోటి ద్వారానే బయటకు తీసిన డాక్టర్లు!
న్యూఢిల్లీ: జైలులో కొంత మంది ఖైదీలు అధికారులకు తెలియకుండా ఫోన్లు వాడుతుంటారు. తరచూ అధికారులు చెకింగ్ వాటిని పట్టుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే
Read Moreసామాన్యులకు ఎంట్రీ.. తొలిసారి డ్రోన్ పరేడ్.. ఎకో ఫ్రెండ్లీ ఇన్విటేషన్
దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో ఈ సారి ఎన్నో ప్రత్యేకతకు చోటు కల్పించబోతోంది భారత ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్
Read Moreఢిల్లీని కమ్మేసిన పొగమంచు
న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ, యూపీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇండ్ల నుంచి
Read Moreఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ప్రజలకు శుభవార్త చెప్పారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. నగరంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సులను కేజ్రీవాల్ పచ్చజెం
Read Moreఢిల్లీలో మరోసారి తగ్గిన ఎయిర్ క్వాలిటీ
ఉత్తర భారత దేశంలో చలి పంజా విసురుతోంది. పొగ మంచుకు తోడు చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా సూర్యుడు దర్శనం ఇవ్వడం లేదు.
Read Moreదేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. కర్నాటకలో రికార్డు స్థాయిలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 21,39
Read Moreఢిల్లీలో ఆంక్షలు మరింత కఠినం
ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లా
Read Moreజైలులో ఉన్న 46 మంది ఖైదీలకు కరోనా
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో... దేశరాజధాని ఢిల్లీలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కమిషనర్ సహా 300 మంది పోలీ
Read Moreఢిల్లీ వండర్ థీమ్ పార్క్లో అద్భుతం
దేశ రాజధాని ఢిల్లీలో వేస్ట్ టు వండర్ థీమ్ పార్క్
Read More












