Delhi

తుది దశ ఉద్యమ సంకేతాలు.. సిద్ధంగా ఉండు కేసీఆర్!

మన ఉద్యోగాలు మనగ్గావాలన్న ఉద్యమ ఆకాంక్షకు టీఆర్ఎస్ సర్కారు ఢిల్లీ దాకా తూట్లు పొడిచిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల

Read More

తెలంగాణ భవన్‌‌లో నార్త్‌‌ ఇండియా వాళ్లకు జాబులెట్లిస్తరు?

ఢిల్లీ తెలంగాణ భవన్‌‌లో నార్త్‌‌ ఇండియా వాళ్లకు జాబులెట్ల ఇస్తరు? భవన్‌‌లోని అంబేద్కర్‌‌ విగ్రహం ఎదు

Read More

పెగాసస్‌ను కేంద్రమే కొనుగోలు చేసింది

పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు

Read More

బోనాలను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్పిస్తా

బోనాల పండుగను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. తెలంగాణ భవన్‌లో

Read More

కోర్టులో లాయర్ కాల్పులు.. నిందితుడి మృతి

న్యూఢిల్లీ: కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన నిందితుడిని కోర్టు బిల్డింగ్‌లోనే ఓ లాయర్ తుపాకీతో కాల్చి చంపాడు. ఢిల్లీలోని ద్వారకా కోర్టులో ఈ ఘట

Read More

అక్రమ ప్రాజెక్టులకు రాచముద్ర కోసం ఏపీ ఎత్తులు

దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలకు పదును ఉలుకు లేని కేసీఆర్.. ఉరుకుతున్న జగన్​ కట్టి తీరుతామని ఇప్పటికే ఏపీ సీఎం బహిరంగ ప్రకటన ఢిల్లీలో

Read More

రైతు సమస్యలను చర్చలతో తేలుస్తారా?.. బుల్లెట్లతోనా?

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశ రాజధానిలో నిరసనలను కొనసాగుతున్నాయి. రైతు సంఘాలకు, కేంద్ర ప్రభుత్వా

Read More

సీబీఐ ప్రధాన కార్యాలయంలో మంటలు

న్యూఢిల్లీ: సీబీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఢిల్లీలోని లోధీ రోడ్‌లో ఉన్న సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న సీబీఐ బిల్డింగ్&

Read More

కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య

కేంద్ర మాజీమంత్రి పీఆర్ కుమారమంగళం భార్య కిట్టీ కుమారమంగళం (67) హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని తన నివాసంలో ఆ

Read More

మంత్రులతో మోడీ భేటీ వాయిదా

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నేడో, రేపో.. సెంట్రల్ కేబినెట్‌లో మార్పులు జరిగే అవ

Read More

తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్

మద్యం వినియోగదారులకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతులిచ్చింది. ఇందుకోసం కొత్త ఎక్సైజ

Read More

మరోసారి పెరిగిన పెట్రోల్ ధర..హైదరాబాద్ లో ఎంతంటే?

పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 35,డీజిల్ పై 18 పైసలు  పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రస్తుత పెంపుతో ఢిల్లీలో

Read More

మోడీ మంత్రివర్గంలోకి కొత్తగా 28 మంది!

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో నూతన మంత్రివర్గాన్ని మోడీ ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా..

Read More