Delhi
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను
Read Moreజూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Read Moreఢిల్లీలో తాజ్ ఎక్స్ప్రెస్కి భారీ అగ్ని ప్రమాదం
తాజ్ ఎక్స్ప్రెస్ రైల్వే బోగీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఓఖ్లా నుంచి తుగ్లకాబాద్ బ్లాక్ సెక్షన్కు వెళ్తున్న 2280 తాజ్ ఎక్స్
Read Moreతీహార్ జైలుకు కేజ్రీవాల్
బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిన ఢిల్లీ సీఎం ఈ నెల 5 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వి
Read Moreనియంతృత్వాన్ని వ్యతిరేకించినందుకే జైలుకు పంపారు:కేజ్రీవాల్
న్యూఢిల్లీ: నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే తనను జైల్లో పెట్టారని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం (జూన్ 2) తీహార్ జైలుకు
Read Moreఢిల్లీలోనూ ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం
ఉమ్మడి భవన్ వేదికగా తెలంగాణ కోసం పోరాటం కొట్లాడిన రాష్ట్ర నేతలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు న్యూఢిల్లీ, వెలుగు : ప్రత్యేక తెలంగా
Read Moreతెలంగాణ భవన్ లో స్తూపం రంగు మారింది
న్యూఢిల్లీ, వెలుగు : ఎట్టకేలకు ప్రజా తెలంగాణలో అమరుల స్తూపం రంగుమారింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అమరుల స్తూపం ఏర్పాటు చేశారు
Read Moreచివర దశ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ
ఢిల్లీ: దళితులు, వెనుకబడినవర్గాలు, గిరిజనుల రిజర్వేషన్లను తొలగించేందుకు ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాజ
Read Moreప్రచారం సమాప్తం: ముగిసిన లోక్సభ క్యాంపెయిన్
ప్రధాన ప్రచారాస్త్రంగా రాజ్యాంగం కీలకంగా మారిన రిజర్వేషన్ల అంశం ఎల్లుండి చివరి విడుత పోలింగ్ జూన్1 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఢిల్
Read Moreఢిల్లీలో తాగునీటి సమస్య.. వాటర్ వేస్ట్ చేస్తే 2 వేల ఫైన్
నార్త్ లో తీవ్రమైన ఎండల ప్రభావంతో..అంతే తీవ్రంగా నీటి కరువు ఏర్పడుతోంది. పలు రాష్ట్రాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఛత్తీస్ గఢ్ లోని
Read Moreమండుతున్న ఢిల్లీ..52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు
దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం: ఐఎండీ రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడి గాలులే కారణమని వెల్లడి పీక్కు చేరిన కరెంట్ వాడకం.. 8,302 మెగావాట్ల
Read Moreకవితకు బెయిల్ ఇవ్వొద్దు
సాక్షులను బెదిరించారు.. ఆధారాలను ధ్వంసం చేశారు లిక్కర్ స్కామ్లో ఆమెనే కింగ్ పిన్ ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు &
Read Moreతెలంగాణ ఆవిర్భావ వేడుకలకు.. సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మే 28వ తేదీ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత
Read More












