Delhi
దేశ వ్యాప్తంగా కుల గణన.. 50 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ : కాంగ్రెస్ మేనిఫెస్టో
2024 ఎన్నికలకు సంబంధించి.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించింది. 48 పేజీలతో ఉన్న మ్యానిఫెస్టోలో ఎన్నో కీలకమైన అంశాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన వ
Read Moreకాంగ్రెస్ పాంచ్ న్యాయ్..పచ్చీస్ గ్యారంటీలు
కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిపేస్టో రిలీజ్ చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలతో మేనిఫేస్టో రీలీజ్ చేశారు. సామాజిక స
Read MoreIPL 2024: కేకేఆర్కు బిగ్ షాక్..చెన్నైతో మ్యాచ్కు యువ సంచలనం దూరం
ఐపీఎల్ లో వరుస విజయాలు సాధిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు యువ బౌలర్ హర్షిత్ రాణా గాయపడ్
Read Moreఢిల్లీ మెట్రో స్టేషన్ లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏప్రిల్ 4వ తేదీ గురువారం ఉదయం ఢిల్లీలో చోటుచ
Read MoreDC vs KKR: 18 ఏళ్ళ కుర్రాడు మెరుపు హాఫ్ సెంచరీ.. ఎవరీ ఆంగ్క్రిష్ రఘువంశీ..?
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో చాలా మంది విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్ సునీల్ నరైన్ నుంచి అందరూ మెరుపులు మెరిపించే వారే. వీరి మధ్యలో ఒక
Read Moreకేజ్రీవాల్ నిక్షేపంగా ఉన్నారు.. బరువు తగ్గలేదు, బీపీ పెరగలేదు.. : తీహార్ జైలు అధికారులు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన వేళ తీహార్ జైలు అధికారులు స్టేట్మెంట్ విడుదల చేశారు. 2024 ఏప్రిల
Read Moreవిస్తారా ఎయిర్లైన్స్లో పైలట్ల కొరత
ఢిల్లీ : విమానయాన సంస్థ విస్తారా పైలట్ల కొరతను ఎదుర్కొంటోంది. తగినంత సిబ్బంది లేకపోవడంతో నిన్న 50 విమానాలు రద్దు చేసిన విస్తారా.. ఇవాళ మరో 38 వి
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీకి షాక్.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం. ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్ మంజూరు అయ్యింది. 2024, ఏప్రిల
Read Moreబంగారం ధర@ రూ.68 వేల 420
హైదరాబాద్లో రూ.69,380 న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బంగారం ధర (10 గ్రాములు) సోమవారం రూ.1,070 పెరిగి ఆల్టైమ్
Read Moreఇయ్యాల ఢిల్లీలో సీఈసీ భేటీ
హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థులపై చర్చ ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ.. నేడు అభ్యర్థులన
Read Moreఅబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది : ప్రియాంక గాంధీ
అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు ప్రియాంక గాంధీ. రాంలీలా మైదానం నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. దుర్మార్గుడైన రావణుడికి అనంతమైన
Read Moreఈవీఎంలు, సోషల్ మీడియా లేకుండా.. బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు: రాహుల్ గాంధీ
ఈ ఫీట్ కోసం ఎంపైర్లను కూడా సెలెక్ట్ చేసుకున్నారు మోదీ లోక్ తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఢిల్లీ: బీజేపీపై తీవ్రస్థ
Read Moreసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వాయిదా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగాల్సి ఉండగా రేపటికి వాయిదా పడింది. ఢిల్లీ
Read More












