
Delhi
ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పొత్తు
4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ,3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీకి ఓకే అధికారికంగా ప్రకటించనున్నఇరు పార్టీల నేతలు
Read Moreఅంతర్జాతీయ స్థాయిలో మార్పులు .. తెలంగాణలో 50 రైల్వే స్టేషన్ లకు మహర్థశ
మోదీ సర్కార్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు స్మార్ట్ రైల్వే స్టేషన్లుగా మార్చబోతోంది.  
Read Moreమాకు నాలుగు, మీకు మూడు.. కాంగ్రెస్తో ఆప్ డీల్ ఓకే!
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్
Read Moreఢిల్లీలో రైతుల ఆందోళనపై ఫస్ట్ టైం స్పందించిన ప్రధాని
గతం 9రోజులుగా ఢిల్లీలో రైతుల నిరసన చేస్తున్నారు. ముగ్గురు కేంద్ర మంత్రులతో నాలుగు సార్లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. అవి విఫలమై అన్నదాతల ఆ
Read Moreఢిల్లీ చలో మార్చ్ రెండు రోజులు వాయిదా
పంజాబ్-హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో యువ రైతు మృతిచెందాడు.ఢిల్లీవైపు పాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకు నేందుకు హర
Read Moreఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేం
Read MoreFarmers Protest: ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం (ఫిబ్రవరి 21) ఢిల్లీ ఛలో మార్చ్ ను రైతులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఢిల్లీ -ఎన్ సీఆర్ లో వాహనాల ర
Read Moreఢిల్లీ వైపు రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో భారీభద్రత
న్యూఢిల్లీ: తమ ఢిల్లీ ఛలో మార్చ్ ను కొనసాగిస్తామని రైతులు ప్రకటించడంతో బుధవారం ( ఫిబ్రవరి 21) దేశ రాజధాని ఢిల్లీతోపాటు, సరిహద్దుల్లో భద్రత కట్ట
Read Moreకేంద్రానికి అన్నదాతల గోస పట్టదా?
రైతుల పోరు ఢిల్లీ బార్డర్లకు ఆవల ఢిల్లీ చేరే లక్ష్యంతో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రైతుల మీద డ్రోన్లతో, టియర్ గ్యాస్తో, రబ్బర్ బుల్లెట్లతో దాడుల
Read Moreఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజూ ఫుల్ బిజీగా సాగుతోంది. రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్ర
Read Moreచిచ్చర పిడుగు.. సెల్ ఫోన్ దొంగ ఎదిరించి పట్టుకున్న బాలిక
తన మొబైల్ ఫోన్ కొట్టేసిన దొంగలను వెంటాడి పట్టుకుంది ఓ విద్యార్థిని . చేతిలోని ఫోన్ లాక్కొని పారిపోతుండగా వెంబడించి దొంగను పట్టుకున్న ఘటన దేశ రా
Read Moreఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.
Read Moreఢిల్లీలో ఆరో రోజూ రైతుల నిరసనలు
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు, రైతు కూలీల
Read More