Devotees

భక్తజన సంద్రంగా బాసర క్షేత్రం

భక్తజన సంద్రం.. బాసర క్షేత్రం వేకువ జాము 3 గంటల నుంచే అక్షరభ్యాసాలు షురూ లక్షకు పైగా భక్తుల రాక.. ఇంకా కొనసాగుతున్న రాక అమ్మవారికి పట్టు వస్త

Read More

భక్తులతో కిక్కిరిసిన కేస్లాపూర్‌

ఇయ్యాల దర్బార్‌.. మంత్రులు సత్యవతి, ఐకే రెడ్డి రాక విద్యా సంస్థలకు సెలవు గుడిహత్నూర్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం

Read More

పెద్దగట్టు జాతరలో పూర్తయిన తొలి ఘట్టం

సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలోని పెద్దగట్టులో అర్ధరాత్రి దాటాక ఘనంగా దిష్టిపూజ మహోత్సవం జరిగింది.  తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేర

Read More

శివుడికి నైవేద్యంగా పీతలు

కోరిన వరాలిచ్చే దేవుడు  భోళా శంకరుడు. ఈశ్వరుడిగా , సర్వేశ్వరుడిగా, మహాదేవునిగా ఇలా ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చే శివుడు అభిషేక ప్రియుడు. నెత్తిన కొన

Read More

ప్రారంభమైన ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహోత్సవాలు

హనుమకొండ, ఐనవోలు, వెలుగు: ప్రాచీన శైవక్షేత్రం ఐలోని మల్లన్న సన్నిధి సందడిగా మారింది.  ఒగ్గు పూజారుల పసుపు బండారి పట్నాలు, శివసత్తుల పూనకాలతో ఆలయం

Read More

Maharashtra : సాయిబాబా భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా

మహారాష్ట్రలోని నాసిక్- షిర్డీ హైవేపై పఠారే సమీపంలో సాయిబాబా భక్తులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో 10 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ

Read More

ఇవాళ్టి  నుంచే  ఐనవోలు జాతర

భక్తుల కొంగు బంగారమైన ఐనవోలు మల్లన్న జాతర ఇవాళ్టి  నుంచి ప్రారంభం కానుంది. జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంలతో వారికి ఎలాంటి ఇబ్బందులు

Read More

కొమురవెల్లి మల్లన్న పట్నం టికెట్ల రేట్లు పెంపు!

పెరగనున్న పట్నం టికెట్ల రేట్లు ఆమోదం తెలిపిన ఆలయ పాలకవర్గం సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో పట్నం టికెట్ల ర

Read More

ఫిబ్రవరిలో యాదాద్రి స్వాగత తోరణం ఆవిష్కృతం

తెలంగాణలో తిరుపతిగా భావించే యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఆలయానికి సంబంధించిన

Read More

వైభవంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అధ్యయనోత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అధ్యయనోత్సవాలు చివరి రోజు కావడంతో

Read More

ఆదిలాబాద్ జిల్లాలో జాతర్లే.. జాతర్లే...

ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన వేడుక. ప్రతి ఏడా

Read More

యాదగిరి నర్సన్నను దర్శించుకున్న రాచకొండ సీపీ

యాదగిరిగుట్ట దేవాలయం నిర్మాణం అద్భుతంగా జరిగిందని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామ

Read More

తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఎప్పుడు లేని విధంగా ఒక్కరోజే హుండీ ద్వారా రూ. 7.68 కోట్ల కానుకలను భ

Read More