Devotees

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వీర్నపల్లి, వెలుగు : టీఆర్ఎస్​పాలనలో ప్రజల బాధలు తీర్చేందుకే బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తోందని పార్టీ స్టేట్ సెక్రటరీ కె. మాధవి అన్నారు. ఆదివారం వీర్

Read More

రేపు రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మగుండాన్ని రెండేళ్ల తర్వాత రేపు (ఆదివారం) ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఆలయ ధర్మగుండాన్ని

Read More

వేములవాడ రాజన్నహుండీ ఆదాయం రూ.1.88 కోట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నకు భారీగా హుండీ ఆదాయం సమకూరింది. రూ.1 కోటి 88 లక్షల నగదు, 255 గ్రాముల బంగారం, 15 కిలోల 800 గ్రాములు వెండి వచ్చా

Read More

గుట్టపైకి అరకొర బస్సులతో ఆగం

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు

Read More

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో సహా పలు

Read More

శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతమంతా అ

Read More

కార్తీకమాసంలో యాదాద్రికి గతేడాదితో పోల్చితే రెట్టింపు ఇన్​కం

నేడు హుండీ లెక్కింపు యాదగిరిగుట్ట, వెలుగు : కార్తీకమాసంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది క

Read More

భక్తుల రద్దీ పెరగడంతో టైమింగ్స్ మార్చిన శబరిమల అధికారులు

పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్​ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు.ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి

Read More

పేదల తిరుపతి ‘కురుమూర్తి జాతర’..పోటెత్తిన భక్తులు

‘పేదల తిరుపతి’గా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జనం పోటెత్తుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమరచిం

Read More

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్ష

Read More

వైభవంగా ప్రారంభమైన కౌటాల కంకాలమ్మ కేతేశ్వర స్వామి జాతర

కౌటాల కంకాలమ్మ కేతేశ్వర స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లి

Read More

యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ..మండుటెండలో నిరీక్షణ

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరి గుట్ట నరసింహుడి క్షేత్రం ప్రతి ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే రద్దీకి తగినట్లుగా సౌలత్​లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బ

Read More