
Devotees
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
వీర్నపల్లి, వెలుగు : టీఆర్ఎస్పాలనలో ప్రజల బాధలు తీర్చేందుకే బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తోందని పార్టీ స్టేట్ సెక్రటరీ కె. మాధవి అన్నారు. ఆదివారం వీర్
Read Moreరేపు రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మగుండాన్ని రెండేళ్ల తర్వాత రేపు (ఆదివారం) ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఆలయ ధర్మగుండాన్ని
Read Moreవేములవాడ రాజన్నహుండీ ఆదాయం రూ.1.88 కోట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నకు భారీగా హుండీ ఆదాయం సమకూరింది. రూ.1 కోటి 88 లక్షల నగదు, 255 గ్రాముల బంగారం, 15 కిలోల 800 గ్రాములు వెండి వచ్చా
Read Moreగుట్టపైకి అరకొర బస్సులతో ఆగం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు
Read Moreయాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో హైదరాబాద్తో సహా పలు
Read Moreశబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతమంతా అ
Read Moreకార్తీకమాసంలో యాదాద్రికి గతేడాదితో పోల్చితే రెట్టింపు ఇన్కం
నేడు హుండీ లెక్కింపు యాదగిరిగుట్ట, వెలుగు : కార్తీకమాసంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది క
Read Moreభక్తుల రద్దీ పెరగడంతో టైమింగ్స్ మార్చిన శబరిమల అధికారులు
పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు.ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి
Read Moreపేదల తిరుపతి ‘కురుమూర్తి జాతర’..పోటెత్తిన భక్తులు
‘పేదల తిరుపతి’గా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జనం పోటెత్తుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమరచిం
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్ష
Read Moreవైభవంగా ప్రారంభమైన కౌటాల కంకాలమ్మ కేతేశ్వర స్వామి జాతర
కౌటాల కంకాలమ్మ కేతేశ్వర స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లి
Read Moreయాదగిరి గుట్టలో భక్తుల రద్దీ..మండుటెండలో నిరీక్షణ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరి గుట్ట నరసింహుడి క్షేత్రం ప్రతి ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే రద్దీకి తగినట్లుగా సౌలత్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బ
Read More