Devotees

బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరంభం

నిర్మల్ జిల్లా: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే ఆలయ అర్చకులు..అమ్మవారికి ప్రత్యేక పూ

Read More

తిరుమలలో భక్తులకు తప్పిన ప్రమాదం

తిరుపతి: తిరుమల ప్రెస్ క్లబ్ సెంటర్ లో భక్తులకు పెను ప్రమాదం తప్పిపోయింది. భక్తులకు ఉచిత రవాణా సేవలు అందిస్తున్న టిటిడి ఉచిత బస్సుపై భారీ చెట్టు కూలిప

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక ఉత్సవ మూర్తులతో పాటు లక్ష్మీతాయారు

Read More

కేసీఆర్.. వినాయకుడితో పెట్టుకుంటే ఆగమైపోతవ్

గణేష్ నిమజ్జనంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావ్ మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం అన

Read More

ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట

యాదాద్రి భువనగిరి జిల్లా :- పంచనారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది

Read More

భాగ్యనగరంలో ఘనంగా బోనాల జాతర

భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢ బోనాల జాతర హైదరాబాద్ లోని ఆలయాల్లో ఘనంగా జరుగుతోంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం సహా 24 ఆలయాల్లో బోనాలు జరుగుతున

Read More

టూరిస్ట్​లకు ఎంతగానో నచ్చే నంది హిల్స్

నేచర్​ని ఎంజాయ్​ చేయాలనుందా? దైవ దర్శనాలకు వెళ్లాలనుందా? అల్లరి చేసే పిల్లలతో గడపాలనుందా? చరిత్ర విషయాలు తెలుసుకోవాలనుందా? వీటన్నింటికి కోసం ఒక్కో టూర

Read More

అమర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌ యాత్రపై భారీ వానల ఎఫెక్ట్

జమ్మూ: అమర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌ యాత్రను శుక్రవారం నిలిపివేశారు. జమ్మూ, శ్రీనగర్‌‌&zw

Read More

సమస్యల క్షేత్రం..బాసర అమ్మవారి ఆలయం

బాసర సరస్వతీ క్షేత్రంలో సమస్యలు  నిధులు ఉన్నా.. పనులు సున్నా.. ఇన్​చార్జి ఈవోతోనే నెట్టుకొస్తున్న సర్కార్​ బాసర,వెలుగు:బాసర సరస్వతీ క

Read More

జమ్మూ బేస్​ క్యాంప్  నుంచి అమర్​నాథ్​కు 4 వేల మంది

జమ్మూ: మూడు రోజుల విరామం తర్వాత అమర్​నాథ్​ యాత్ర మళ్లీ మొదలైంది. దీంతో జమ్మూ బేస్​ క్యాంపు నుంచి 4,026 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. భారీ వరదలు, ప్

Read More

తొలి ఏకాదశి..భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. తొలి ఏకాదశి, బక్రీద్ ఒకే రోజు కావడంతో ప్రార్థనలు, పూజలతో నిమగ్నమైపోయారు భక్తులు. మసీదుల వద్ద ప్

Read More

ఆకట్టుకుంటున్న ఒడిశా కళాకారుడి సూక్ష్మ పూరీ రథాలు

పూరీ రథయాత్ర సందర్భంగా మినియేచర్ ఆర్ట్ సృష్టించిన ఆర్టిస్ట్ సుద్ద ముక్కలు, అగ్గిపుల్లలతో చిన్న పూరీ రథాల క్రియేషన్ ఈ ప్రక్రియకు 15 రోజులు పట్టి

Read More

నర్సన్న హుండీ ఆదాయం 68.55 లక్షలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం సిబ్బంది లెక్కించారు. 7 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల్లో రూ.68,55,92

Read More