Devotees

కార్తీక మాసం వేళ.. తులసి, ఉసిరి మొక్కలకు ఫుల్ డిమాండ్ 

అన్ని పండుగల కంటే కార్తీకమాసం కొంచెం స్పెషల్. ప్రత్యేకంగా ఈ నెలలో ఉసిరి, జువ్వి,తులసి చెట్లను పూజిస్తారు భక్తులు. దాంతో నర్సరీల్లో  ఉసిరి, తులసి

Read More

కన్నుల పండుగగా గురునానక్ జయంతి ఉత్సవాలు

సికింద్రాబాద్: గురునానక్ 553 వ జయంతి ఉత్సవాలు గురుద్వారాలో ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ లోని గురుద్వారా నుంచి  క్లాక్ టవర్ మీదుగా

Read More

ఆదిలాబాద్ నుంచి పండరీపూర్కు భక్తుల పాదయాత్ర

కార్తీక మాసంలో పండరీపుర్ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పండరీపుర్ కు భక్తుల పాదయాత్ర ప్రారంభమైంది. ఏటా కార్తీక మాసంలో భక్తులు ఈ యాత్రను చ

Read More

కర్నాటకలో కుప్పకూలిన రథం.. తప్పిన ప్రమాదం

కర్నాటకలో రథం కుప్పకూలిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. చామరాజనగర్ లోని వీరభద్రేశ్వర ఆలయానికి చెందిన రథానికి ఉన్న చక్రం విరగడంతో ఒక్కసారిగా పడిపోయింది.

Read More

కార్తీకమాసం తొలి సోమవారం..మార్మోగుతోన్న శైవక్షేత్రాలు

కార్తీక మాసం తొలి సోమవారం కావటంతో శివాలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో  ఉన్నారు. మేడ్

Read More

వైభవంగా ఛట్ పూజలు

దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఛట్ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీ

Read More

యాదగిరిగుట్టపై పండుగ రష్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారానికి దీపావళి సెలవులు తోడవడంతో భక్తులు అధిక సంఖ్

Read More

భక్తులతో కిక్కిరిసిన రాజన్న గుడి

వేములవాడ, వెలుగు: సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరు స సెలవులు రావడంతో తెలంగాణతోపాటు ఇతర

Read More

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73

Read More

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బ

Read More

తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ

తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడి చేయగా..ఇద్దరికి గాయాలయ్యాయి. బాత్రూమ్ వె

Read More

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో నరసింహుడి ధర్మదర్శనా

Read More

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని

Read More